వీరేంద్ర సెహ్వాగ్.. వరల్డ్ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్ గా తనకంటూ ప్రత్యేక పేరును లిఖించుకున్నాడు. బౌలర్ ఎవరన్నది సెహ్వాగ్ కు అనవసరం.. బౌండరీ బాదామా లేదా అన్నదే వీరేంద్రుడి తత్వం. మరి అలాంటి డ్యాషింగ్ బ్యాటర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్. సెహ్వాగ్ లా తనకూ యాజమాన్యం మద్ధతు లభించి ఉంటే.. నా కెరీర్ కూడా వేరేలా ఉండేదని వాపోయాడు. మేనేజ్ మెంట్ వీరూ భాయ్ కు ఇచ్చినంత స్వేచ్ఛ నాకు […]
IPL పుణ్యమాని టీమిండియాలోకి ఎంతో నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లు వస్తున్నారు. భారత్ లో ఉన్న యువ ఆటగాళ్లను వెలికితీయటానికి ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే కొంత మంది సీనియర్ ప్లేయర్స్ మాత్రం ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నారు. దానికి కారణం వయసు మీద పడటంతో.. అద్బుతమైన ఆటగాళ్ళు అయినప్పటికీ వారిని ఐపీఎల్ మెగావేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ఆటగాడిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత […]
అది 2021 టీ20 వరల్డ్ కప్.. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలం అయ్యాడు. బ్యాటింగ్ లోనే కాక బౌలింగ్ లో సైతం ఆకట్టుకోలేక పోయాడు. గాయాలు, సర్జరీ కారణంగా పాండ్యా పూర్తిగా ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దాంతో టీమిండియా సెలక్టర్లు మరో మెరుపు ఆల్ రౌండర్ కోసం వెతక సాగింది. ఆ క్రమంలోనే సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు యువ సంచలనం వెంకటేష్ అయ్యర్. అటు బ్యాట్ తోనూ, ఇటు బాల్ తోనూ అప్పటికే […]
‘సూర్య కుమార్ యాదవ్ ఓ ఏలియన్ లా కనపడుతున్నాడు’. ‘సూర్య కొట్టే షాట్స్ ఇంతవరకు మేం చూడలేదు’ అతడో మృగం.. నిర్దాక్షిణ్యంగా బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు’ ప్రపంచంలో ఇలాంటి బ్యాట్స్ మెన్ ను ఇంతవరకు చూడలేదు’ అదీకాక టీ20 ఫార్మాట్ లో సూర్య భాయ్ ని మించిన వారు లేరు” సూర్య కుమార్ పై ఈ పొగడ్తలన్నీ ప్రపంచ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా మారుమ్రోగిపోతున్నాయి. ప్రపంచ దిగ్గజాలు అందరూ సూర్యకుమార్ ఆటను మెచ్చుకున్నవారే. అయితే న్యూజిలాండ్ స్టార్ […]
మాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లు తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కేరళా కుట్టి నిత్యామీనన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ ముద్దుగుమ్మ నిత్యామీనన్. నటించింది కొద్ది సినిమాలే అయినా.. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. హీరోయిన్ గానే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రల్లో అయినా […]
ఆసియా కప్ 2022.. టైటిల్ ఫేవరెట్ జట్టుగా భరిలోకి దిగిన భారత్ కు నిరాశ ఎదురైంది. ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో వరుస మ్యాచ్ ల్లో పాకిస్థాన్, శ్రీలంకపై పరాజయాలతో టీమిండియా ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటు జట్టుపై.. అటు కోచ్ ద్రవిడ్ పై.. సెలక్షన్ కమిటీపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. టీమిండియా ఈ ఓటముల నుంచైనా గుణపాఠాలు నేర్వాలి అని కొందరు అంటే.. మరి కొందరేమో జట్టును ప్రక్షాళన గావించాలి […]
శ్రీరెడ్డి.. ఒకప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. ఇప్పుడు మాత్రం అన్నీ వదిలేసి తమిళనాడు వెళ్లిపోయింది. అక్కడే ఉంటూ తెలుగు, తమిళ్లో యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసింది. వాటిలో తనదైనశైలిలో వంటలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. వంటలతో పాటు అప్పుడప్పుడు జీవితం, గుణపాఠాలు అనే కాన్సెప్ట్ ని కూడా టచ్ చేస్తూ ఉంటుంది. అలా తాజా వీడియోలో ప్రేమ పెళ్లి గొప్పదా? పెద్దలు కుదిర్చిన పెళ్లి గొప్పదా? అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంది. ఒకప్పుడు […]
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరడం లేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మిత్ర పార్టీ, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. అయితే,.. గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్కు సంబంధించిన […]
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీని సౌత్ సినిమాలే ఏలుతున్నాయని చెప్పాలి. బాహుబలి మొదలుకొని ఇటీవల విడుదలైన RRR, KGF సినిమాలు వరకు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీనే గొప్పదని.. సౌత్ సినిమాలను చిన్నచూపు చూసిన వాళ్లందరికీ సౌత్ పాన్ ఇండియన్ సినిమాలన్నీ బుద్ధి చెబుతున్నాయని ప్రముఖ నటుడు జీవీ సుధాకర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ […]
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రసాయన పరిశ్రమల్లో గ్యాస్ లీక్ కావడం.. పేలుడు సంబవించడం లాంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పినా కొంత మంది యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. తాజాగా ఏలూరు అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో పేలుడు సంబవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడ ఉన్న ఆరుగురు చనిపోగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అక్కిరెడ్డి గూడెంలో ఉన్న రసాయన పరిశ్రమలో […]