త్వరగా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారుల్లో నడుస్తున్నారు. అమాయకులకు వల వేసి, మాయ మాటలతో మభ్య పెట్టి, లక్షల్లో దండుకుంటున్నారు. భార్యలు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న పురుషులను లక్ష్యంగా చేసుకున్నాడు ఓ కేటుగాడు.
ఇటీవల పురుషులకు టోకరా ఇస్తున్నారు మహిళలు. జల్సాల కోసం డబ్బు సంపాదనే లక్ష్యంగా అమాయకులైన కొంత మంది పురుషులను మభ్య పెట్టి ప్రేమ, పెళ్లి వలలు విసిరి అందిన కాడికి దోచుకుందో మహిళ. నిత్య పెళ్లి కూతరు అవతారమెత్తి.. పోలీసులకు సైతం షాక్ నిచ్చింది.
అతడు నిత్య పెళ్లి కొడుకు. మహిళల్నిమభ్య పెట్టి వివాహం చేసుకోవడం, అందినదంతా వారి నుండి దోచుకోవడం, అక్కడ నుండి పరారయ్యి, మరో మహిళకు వలపు వలవేసి, పెళ్లి చేసుకోవడం అతడికి పరిపాటిగా మారింది. అలా ఐదుగుర్ని వివాహం చేసుకున్నాడు. అతడి ఆటలూ ఎప్పుడూ ఒకేలా సాగవుగా. భర్త కనిపించడం లేదంటూ భార్యలు పలు పోలీస్ స్టేషన్లకు వెళ్లడంతో అతడి గుట్టురట్టయింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. తమ భర్త కనిపించడం లేదంటూ ఫోటో పట్టుకుని పోలీస్ […]
కొందరు కేటుగాళ్లు మాటలతో మాయ చేస్తుంటారు. ఉన్నదీ, లేనిదీ చెప్పి జనాలను నమ్మించి మోసం చేస్తుంటారు. వేషం, భాషలతో అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేలా చేసి ఘరానా మోసాలకు పాల్పడుతుంటారు. అలాంటి ఓ కేటుగాడి ఘరానా మోసం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అరబ్ దేశస్థుడినని చెప్పుకుంటూ, అక్కడి రాజ కుటుంబం వద్ద పనిచేస్తానని చెప్పి నమ్మించి 5 స్టార్ హోటల్ యాజమాన్యానికే టోకరా వేశాడో వ్యక్తి. సకల సౌకర్యాలు, రాజభోగాలు, పూటకో విందు భోజనం లాంటి […]
టెక్నాలజీతో,సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచమంతా దూసుకుపోతుంటే కొన్నిచోట్ల మూఢనమ్మకాలు ప్రజలను అంధకారంలోకి నెడుతున్నాయి. చనిపోయిన మనిషిని తిరిగి బతికిస్తానంటూ ఓ వ్యక్తి పూజలు చేయడం, జగిత్యాల రూరల్ స్టేషన్ పరిధిలోని టీఆర్నగర్లో కలకలం రేపింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని బతికిస్తానంటూ పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల పట్టణం టీఆర్ నగర్ కు చెందిన ఒర్సు రమేశ్అనారోగ్యంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతిచెందాడు. దీంతో […]