గంట వ్యవధిలోనే ఒకే ఇంట్లో తల్లి, కుమారుడు మరణించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు సహజం. ఏదైనా చిన్న గొడవ జరిగినా కాసేపటి తరువాత మళ్లీ ఇద్దరు ఒక్కటవుతుంటారు. అయితే నేటికాలంలో మాత్రం దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు ఎడబాటుకు దారి తీస్తున్నాయి. అలానే ఓ సాఫ్ట్ వేర్ దంపతులు పోలీస్ స్టేషన్ లో రచ్చ రచ్చ చేశారు. కానీ సీఐ చేసిన పనికి వారిద్దరు సెట్ అయ్యారు.
తిరుపతి జిల్లాలోని బ్రహ్మణపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి నాగరాజు కారులో దగ్దమై హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే నాగరాజు హత్యకు గురికావడంతో అతని భార్య సులోచన, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి భార్య చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సులోచన సంచలన నిజాలు బయటపెట్టింది.
తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ నాగరాజు కారులో హత్యకు గురయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని ఘటనలు చూడగానే అసలు ఏం జరిగిందో ఈజీగా తెలిసిపోతుంది. మరికొన్ని సంఘటనలు మాత్రం పోలీసులకు పెద్ద టాస్క్ నే ఇస్తాయితాజాగా కారులో వెళ్తుండగా సాప్ట్ వేర్ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు.
అందాల పోటీలు అనగానే ఎక్కువగా ఉత్తరాది వారే అన్న ఆలోచన మనసులో మెదులుతుంది. కానీ ఈ మధ్య కాలంలో.. తెలుగు యువతులు కూడా అందాల పోటీల్లో పాల్గొని.. సత్తా చాటుతున్నారు. తాజాగా తెలుగు యువతి మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. ఆ వివరాలు..
వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ మోజులో తమ భాగస్వామిని, పిల్లల్ని సైతం పట్టించుకోవడం మానేస్తున్నారు. వద్దని వారిస్తున్న వారిని, అడ్డు తొలగించుకునేందుకు అఘాయిత్యాలకు కూడా వెనుకాడటం లేదు. అక్రమ సంబంధం వద్దని వారించిన భర్తకు .. భార్య ప్రియుడు అత్యంత దారుణమైన శిక్ష విధించిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకున్నారు. కొంతమంది మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆసారాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం గుడిలో ఉన్న డబ్బును దొంగిలించడమే కాకుండా ఏకంగా ఆ దేవుడి విగ్రహాలను సైతం దొంగిలించేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి దొంగతనాలు ఎక్కువైపోయాయి. అయితే అచ్చం ఇలాగే ప్లాన్ వేసిన ఓ దొంగ గుడిలోకి వచ్చి హుండిలో ఉన్న డబ్బు అంతా సర్ధేశాడు. ఆ […]
కరోనా తరువాత అన్నీ రంగాల్లో వరుస మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. సినీ, రాజకీయ రంగాలు కూడా ఇందుకు అతీతం కాదు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీలోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట కూడా ఇలాంటి ఓ విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వైసీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పరిచయం అవసరం లేదు. ఈయన కేవలం చంద్రగిరి ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఏపీ […]
ఇటీవల కాలంలో ఎక్కడో ఒకచోట పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తమ బిడ్డా వేరే వారిని పెళ్లి చేసుకుంటే సమాజంలో తమ పరువు పోతుందని కొందరు మూర్ఖంపు ఆలోచనతో ఉంటారు. అలాంటి వారు పరువు కోసం ప్రాణాలు తీయడం లేదా తీసుకోవడానికి సిద్ధ పడుతుంటారు. ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన యువతి మృతి విషయంలో తాజాగా సంచనల విషయాలు బయటకి వచ్చాయి. చంద్రగిరి మండలం రెడ్డి వారిపల్లి గ్రామాకి చెందిన మోహన కృష్ణ(19) అనే యువతి […]