ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్స్ ఉంటున్నారు. ఇలా ఇద్దరు ఉద్యోగులై ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనపుడు వారి పిల్లలను చూసుకునేందుకు వెసులుబాటును కేంద్రం కల్పించింది.
మార్కెట్కు వెళితే ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు. ఇటీవల పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయుటకు, పేదలకు సరసమైన ధరలకు కందిపప్పు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయానికి వచ్చింది. నిత్యావసరాల ధరలపై సతమతమవుతున్మాన సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది కేంద్రప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు శుభవార్తను అందించింది. ఈ ఏడాదికి కూలీ రేటును పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణలోని ఉపాధి కూలీలు లబ్ది పొందనున్నారు.
ప్రభుత్వం నుంచి అందే సాయం అంటే చాలు.. అర్హులు కన్నా ఎక్కువగా అనర్హులే పోటీ పడతారు. రేషన్ కార్డుల విషయంలో ఈ తరహా వారు ఎక్కువగా కనిపిస్తారు. అయితే వీరిపై త్వరలోనే కేంద్ర కన్నెర్ర చేయనుంది. ఆ వివరాలు..
ప్రస్తుత కాలంలో పెళ్లి తంతు ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అని చెప్పి.. అప్పు చేసి మరి ఆడంబరంగా వివాహం తంతు నిర్వహిస్తున్నారు. మధ్యతరగతి, ధనవంతుల ఇళ్లల్లో అయితే ఖర్చు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి పేదల సంగతి ఏంటి. అందునా ఆడపిల్ల వివాహం అంటే కట్నకానుకల పేరుతో బోలేడు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు నిరుపేద యువతలకు వివాహ సందర్భంగా ఆర్థిక సాయం […]
పెట్రోల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పటికే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. సంపాదనలో సంగం దానికే అయిపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక త్వరలో ప్రజలకు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. అదే జరిగితే సామాన్యుడిపై బడ్జెట్ భారం పెరుగుతుంది. ప్రజలపై GST భారం పెరగనుంది. త్వరలో జరగబోయే సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న శ్లాబ్ రేట్ను 8 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలపై చర్చ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని.. సంకల్పించింది.ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 13 జిల్లా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం 26 జిల్లాలుగా మారూస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటు అవుతున్న 13 జిల్లాలు వాటి పేర్లు.. అలాగే 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికికేషన్ విడుదల చేసింది. అయితే వీటిపి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. 30 రోజుల సమయం ఇచ్చింది. కొత్త జిల్లాలపై వచ్చిన సూచనలు, అభిప్రాయాలను […]