హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ క్యాబినెట్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ప్రగతి భన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రంలోని కరోనా తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృుంబిస్తున్న తరుణంలో లాక్ డౌన్ పై క్యాబినెట్ లో చర్చించి […]
న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు శుక్రవారం కేంద్ర మంత్రి మండలితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం అనంతరం ప్రధాని కేంద్ర మంత్రులతో సమావేశం కావడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశం నేరుగా కాకుండా వర్చువల్ విధానం ద్వారా జరిగినట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. మే 1 నుంచి దేశవ్యాప్తంగా మెగా వ్యాక్సీనేషన్ డ్రైవ్ చేపట్టబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీ […]