అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవర కొండ మీద ఉన్న గుడికి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఘాటు రోడ్డులో కారు అదుపు తప్పింది. ఇది ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమారులతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?