ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. తండ్రి బాధ్యతలు కూడా తన భుజాన వేసుకుని ఆ తల్లి పిల్లలను పెంచుతూ వచ్చింది. ఇవాళ ఆ తల్లి కూడా ఆ పిల్లలను అనాథలను చేసి వెళ్ళిపోయింది. స్కూటీ పార్క్ చేసే సమయంలో వెనుక నుంచి రెడీ మిక్స్ లారీ వచ్చి ఢీకొనడంతో ఆ తల్లి మరణించింది.
బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ కన్ను మూశారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు ప్రభావిత రాజకీయ నాయకులను కోల్పోయిన బీజేపీ ఇప్పుడు మూడవ నాయకుడ్ని కోల్పోయింది.
హైడ్రోజన్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. హైడ్రోజన్ ను సరిగా హ్యాండిల్ చేయకపోతే భారీ పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అలాంటిది హైడ్రోజన్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడడడంతో జాతీయ రహదారిపై టెన్షన్ వాతావరణం నెలకొంది.
అనారోగ్యం కారణంగా మరణాలు కలచివేస్తున్నాయి. ఆసుపత్రిలో చేరిన వారు పరిస్థితి విషమించడంతో స్వర్గస్తులవుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్ళ దాడి చేశారంటూ ఒవైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.