బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన ప్రభుత్వం. దీనిపై కలగజేసుకున్న సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తేదీలోపు కొత్త విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.