మన ఇంట్లో జరిగిన తప్పుకు ఎదురింటి వారే కారణమని నిందిస్తూ వారిని శిక్షిస్తే ఎలా ఉంటుంది..? ఇదే జరిగింది బీహార్ లో. అకారణంగా ఓ మహిళను అత్యంత దారుణంగా, అమానవీయ రీతిలో దాడి చేసింది. తానేమీ తప్పు చేయలేదని, తనకేమీ తెలియదని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరకు..
సమాజంలో రెగ్యులర్ గా జరుగుతున్న దారుణాలతో పాటు అసలు ఊహించలేని సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఘటనలపై ప్రభుత్వాలు, చట్టాలు, పోలీసులు చర్యలు తీసుకుంటూ.. దారుణాలను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇంకా రోజురోజుకూ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నటి ప్రియమణి.. బీహార్ లో జరిగిన అత్యంత షాకింగ్ ఇన్సిడెంట్ పై స్పందించింది. ఆ ఘటనపై, సమాజం తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. తన అసహనాన్ని బయటపెట్టింది.
ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అదీ కూడా శుభ కార్యాల సమయంలో జరుగుతుండటంతో ఆనందంతో నిండాల్సిన ఆ ఇల్లు.. విషాదం నెలకొంటోంది. మొన్నటి మొన్న అక్కకు పెళ్లి పీటలపై గుండె పోటు వచ్చి చనిపోగా, చెల్లికిచ్చి వివాహం జరిపిన సంగతి విదితమే. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
దేశంలో నానాటికి వివాహా సంబంధాలు విభిన్నంగా మారుతున్నాయి. స్త్రీ, పురుషులే వివాహాలు చేసుకునే సంస్కృతి, సాంప్రదాయాల నుండి వినూత్నమైన పెళ్లిళ్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా బీహార్ లో ఓ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కెదీ వైద్యులకే. వైద్యుడు ప్రాణం పోస్తాడు కానీ.. తీయడు. అంతటి మహోన్నత వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు.. ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. అభం శుభం తెలియని ఓ మహిళను మోసం చేసి.. ఆమె కిడ్నీలు దొంగిలించాడు. కిడ్నీలు పోవడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో తనకు పనికి రావంటూ భర్త వదిలేశాడు. నువ్వు చచ్చినా బతికినా నాకు సంబంధం లేదంటూ ముగ్గురు పిల్లలను ఆమె వద్దే వదిలేశాడు. ఇప్పుడు ఆమె […]
ఆ తల్లి అందరిలానే తన కూతురికి ఉన్నంతలో గ్రాండ్ గా పెళ్లి చేయాలనుకుంది. ఓ మంచి పిల్లాడిని చూసింది. త్వరలో పెళ్లి కూడా చేయాలనుకుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఆమె ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచింది. అకస్మాత్తుగా తల్లి మంచాన పడింది. ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూ బెడ్ పై రోజులు లెక్కపెట్టుకునే పరిస్థితి ఆమెది. ప్రాణం అయితే దక్కదని డాక్టర్స్ తేల్చేశారు. ఇలాంటి టైంలో ఆ తల్లి ఒకే ఒక్క కోరిక […]