అదృష్టం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని మిస్ అయితే మళ్లీ తిరిగి రాదు. కొందరు సడన్ గా కోటీశ్వరులు అవుతుంటారు. వారిని చూస్తే అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది అనిపిస్తుంది.
గతంలో దేశంలో పెద్ద నోట్ల చలామణిపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో రూ.500, రూ.2000 నోట్లు తీసుకు వచ్చారు. అయితే పెద్ద నోట్ల చెలామణి కారణంగా నల్లదనం మరింత పెరిగిపోతుందని ఆర్థిక వేత్తలు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్భీఐ కూడా నిజమే అని ఒప్పుకుంది.
దేశంలో పెద్ద నోట్ల చెలామణి తర్వాత కొత్తగా రూ.500, రూ.2000 నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇటీవల ఏటీఎం లో రెండు వేల నోటు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం రూ.2 వేల నోటు విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
17 కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు ఓ శుభవార్త అందింది. త్వరలోనే అర్హులైన డిపాజిటర్లు అందరికి రూ.5 లక్షల వరకు చేతికి రానున్నాయి. దేశంలోని 17 కో-ఆపరేటివ్ బ్యాంక్లకు చెందిన డిపాజిటర్లకు చెల్లింపులు చేసేందుకు డీఐసీజీసీ(డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్) అంగీకరిచింది. ఈ 17 కోపరేటివ్ బ్యాంకుల్లో 8 మహారాష్ట్ర, 4 ఉత్తర ప్రదేశ్, 2 కర్ణాటక, 1 ఏపీ, 1 న్యూఢిల్లీ, 1 బెంగాల్కు చెందినవి. ఈ 17 కో-ఆపరేటివ్ బ్యాంక్ల లైసెన్సులు రద్దు […]
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఝలక్ ఇచ్చింది. నీరవ్మోదీకి సంబంధించిన కంపెనీల రత్నాలు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు సహా రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు, దీంతోపాటు చైనాలోని నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులు జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం వాటిని తాత్కాలికంగా జప్తు చేశారు. నీరవ్ మోదీ గురించి […]