నిఖిల్ విజయేంద్ర సింహా.. యూట్యూబర్, ఇన్ఫ్ల్యూఎన్సర్, యాంకర్, యాక్టర్ గా తనని తాను నిరూపించుకున్నాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తాను అనుకున్నది అనుకున్నట్లు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమ్ సాధించిన నిఖిల్ ఆ తర్వాత ఓ కామెడీ షో యాంకర్ గా కూడా చేశాడు. తాను పడ్డ కష్టానికి కేంద్రం అవార్డు రూపంలో ఫలితం దక్కింది. స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సారుల కావొస్తున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు […]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా దేశ ప్రజలంతా ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో తమ ప్రొఫైల్ పిక్గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. జాతీయ జెండా రూపకర్త పింగళి […]
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని.. ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నారని.. అందుకోసమే గతంలో వచ్చిన ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపించారని అంటుంటే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను అధికార పార్టీ మభ్యపెడుతున్నారని ప్రతిపక్ష నేతలు అరోపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో కాకుండా మరో సందర్భంగా ఒకే వేదికపై ఎక్కడ […]