ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ పలు తాము అమలు చేసిన పథకాల గురించి విశ్లేషిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ నేతలు.. ఏకంగా స్పీకర్తోనే దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. అధికార, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకోవడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ తాను పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ మీటింగ్ లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
YS Jagan Mohan Reddy: జీఎస్డీపీలో ఆంధ్రప్రదేశ్ 11.43 శాతం వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గడిచిన మూడేళ్లలో జీఎస్డీపీ వృద్ధిలో మొదటి నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఉందని తెలిపారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై తన ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ […]
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదని, రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని చెబితే కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని అన్నారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయంటూ మండిపడ్డారు. శుక్రవారం రెండో రోజు వర్షాకాల సమావేశాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ […]
YS Jaganmohan Reddy: అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబుపై, టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టని, కట్టలేని రాజధాని కోసం అమరావతి రైతుల యాత్ర పేరిట బాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గురువారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ టెంపరరీ అని పేరు పెట్టి.. 58 నెలలు కూడా రాజధానిగా పరిపాలన సాగించని ప్రాంతం గురించి. బాబు ఎలాంటి అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమాలు […]
గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు మొదలయ్యాయి. సమవేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈసందర్భంగా మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాల వికేంద్రీకరణ జరగాలనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని అన్నారు. ఈక్రమంలోనే నిర్మాత అశ్వనీదత్, […]
Buggana Rajendranath Reddy: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. సమావేశం మొదలైన నిమిషాల్లోనే టీడీపీ సభను అడ్డుకోవటానికి ప్రయత్నించింది. టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి సభలో గందరగోళం సృష్టించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలు పెడదామని స్పీకర్ ఎంత చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. ఈ నేపథ్యంలో బుగ్గన టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తూ […]
ఏపిలో అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు రక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులకు ముందు సభలో విజిల్స్ వేశారు.. ఆ తర్వాత సభలోకి చిడతలు తెచ్చారు. ఇవాళ ఏకంగా తాళిబొట్లతో నిరసనకు దిగారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇవాళ ఉభయ సభల్లోకి తాళి బొట్లతో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆగ్రహం […]