రాయలసీమ వాసులకు శుభవార్త అందుతోంది. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి మరో ముందడుగు వేసింది రాష్ర ప్రభుత్వం. ఏంటా శుభవార్త అనుకుంటున్నారా..! అయితే కింద చదివేయండి.
ఆర్టీసీ బస్ ప్రయాణీకులకు ఎంతో సురక్షితం.. ప్రైవేల్ వాహనాల్లో ప్రయాణాలు మానండి.. ఆర్టీసీ బస్ లో ప్రయాణించండి అంటూ అధికారులు తెగ ప్రచారాలు చేస్తుంటారు. కానీ కొంత మంది డ్రైవర్లు, కండక్లర్ల అనుచిత ప్రవర్తన వల్ల ఎంతో మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మానసికంగా కృంగిపోవడం.. డిప్రేషన్ లోకి వెళ్లిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ఎదుటివారిపై దాడులు చేస్తున్నారు.. తమను తాము శిక్షించుకుంటూ చనిపోతున్నారు.