ఇటీవల పలు దేశాల్లో వరుస భూకంపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
ఈ మధ్య ప్రపంచంలో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రకృతి మనుషులపై పగబట్టిందా అన్న రీతిలో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం వల్ల 50 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.