అమ్మఒడి పథకం డబ్బులు ఇంకా జమకాని లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ తేదీలోగా డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెండింగ్ పేమెంట్స్ జమచేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది. గత ఎన్నికల హమీల్లో భాగంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఇప్పటికే అర్హులైన వారందరికీ అందిస్తూ.. ఆర్థిక చేయూతను ఇస్తుంది
ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తల్లుల అకౌంట్లోకి రూ.15 వేలు జమ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే మూడుసార్లు నిధులను రిలీజ్ చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి తల్లుల ఖాతాలో డబ్బులు ఈ రోజే జమ కానున్నాయి.
సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. జనాలను బురిడీ కొట్టించడానికి అవకాశం ఉన్న ఏ దారిని వదలడం లేదు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి.. జనాలను మోసం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ తరహా నేరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
మహేష్ బాబు, జగన్ కి కామన్ ఫ్యాన్స్ ఎక్కువ. మహేష్ బాబునే జగన్ గా ఊహించుకుంటూ ఉంటారు. అయితే జగన్ పథకాన్ని మహేష్ తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పథకం ఏంటి?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ ప్రతిపక్షాలు, విపక్షాలు ఇప్పటి నుంచే ఢీ అంటే ఢీ అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరో వైపు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలు.. సందర్భం వచ్చిన ప్రతి సారి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై సీఎం జగన్ విరుచుకు పడ్డారు. శ్రీకాకుళంలో అమ్మఒడి పథకం మూడో విడత డబ్బులు జమ చేసిన అనంతరం […]