సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో.. అమరావతి ప్రాంత ప్రజల్లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఒక్క నిర్ణయంతో నేడు అక్కడ జగన్ జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ వివరాలు..
మన దగ్గర సినిమాలు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో రాణించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. విజయవంతంగా దూసుకుపోతున్న వారు ఎందరో ఉన్నారు. మహారాష్ట్ర, అమరావతి ఎంపీ నవనీత్ రాణా కూడా ఈ జాబితాలో ఉంటారు. ఇక తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..
ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే వెంటనే సానుకూలంగా స్పందించి.. సమస్యను పరిష్కరిస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాజాగా వాలంటీర్లు తీసుకువచ్చిన ఓ సమస్యపై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్. ఆ వివరాలు..
''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్నం ఉంటుంది'' సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ రాజధానుల విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
నారా లోకేష్.. టీడీపీ జాతీయాధ్యక్షుడు చద్రబాబు నాయుడి కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. ఇక త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు లోకేష్. 400 రోజుల పాటు.. 4000 కిలోమీటర్ల మేర.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నాడు లోకేష్. ఈ నెల 23న లోకేష్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఓ యువరైతు.. టీడీపీ యువనేతకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. ప్రసుత్తం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫోటో […]
ప్రతి ఒక్కరి కొన్ని రకాల ధృవీకరణ పత్రాలు జీవితంలో అనేక సందర్భాల్లో తప్పనిసరి అవుతుంటాయి. అలాంటి వాటిల్లో జనన ధృవీకరణ పత్రం ఒకటి. ఈ పత్రం ఎంత విలువైనదో అందరికి తెలుసు. అయితే కొందరు బర్త్ సర్టీఫికెట్ తీసుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. రేపు, ఎల్లుండి అంటూ రోజులు గడిపేస్తారే తప్ప తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాలు తీసుకోరు. అలాంటి వారు ఇబ్బందుల్లో ఉన్నట్లే. అలాంటి వారికి అవసరమైనప్పుడు జనన ధృవీకరణ పత్రం పొందాలనుకుంటే […]
పోలీసులు అంటేనే కర్కషత్వానికి మరో పేరు అనుకుంటారు కొందరు. కానీ వారిలో కూడా జాలి, దయ ఉంటుందన్న అనేక సంఘటనలు మనం చూశాం. గత కొన్ని రోజుల క్రితం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ గాయపడితే.. ఆమెకు నోటి ద్వారా గాలి అందించి ప్రాణాలు కాపాడింది అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్. ఆ ఘటన మరువక ముందే.. […]
రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజునే శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అమరావతి అభివృద్ధికి ఉన్న ఆటంకాలు, మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని అంశం మరో మలుపు తిరిగింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం రాజధాని అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే ఏపీ రాజధాని […]