తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా.. అంటూ ప్రజలను మేల్కోలిపి బ్రిటీష్ అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన విప్లవ జ్యోతి.. మన్యం వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంశ్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వేధికపై పలు ఆసక్తికర […]