మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. టీమిండియాలో ఇప్పుడు ఇతనో సంచలనం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత.. భారీ క్రేజ్ ఉన్న క్రికెటర్. కాస్త లేటుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన 360 ఆటతో అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. బ్యాటింగ్కు దిగితే.. పిచ్ ఎలా ఉన్నా, ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా.. దంచుడే పనిగా పెట్టుకుంటాడు. ఐపీఎల్లో కేకేఆర్, ముంబై ఇండియన్స్కు ఆడి మంచి క్రేజ్ సంపాదించుకున్న సూర్య.. టీమిండియాలోకి వచ్చి సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్తో సరిపెట్టుకుంది. సూపర్ 12లో తొలి మ్యాచ్లోనే పాకిస్థాన్పై అద్భుత విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత.. నెదర్లాండ్స్పై గెలిచి.. సౌతాఫ్రికాతో ఓడి, బంగ్లా, జింబాబ్వేను ఓడించి.. గ్రూప్ బీ టాపర్గా సెమీస్ చేరింది. కానీ.. సెమీస్లో మాత్రం పసికూన ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్లతో దారుణ పరాజయాన్ని చవి చూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత జట్టుపై తీవ్ర స్థాయిలో […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. సూపర్ స్టేజ్లో పాకిస్థాన్పై వచ్చిన తొలి గెలుపు మినహా.. సౌతాఫ్రికాపై ఓటమి, చిన్న జట్లపై విజయాలతో సెమీస్ చేరింది. ఇక సెమీస్లో బలమైన ఇంగ్లండ్ బ్యాటింగ్ ముందు మన బౌలింగ్ ఎటాక్ తేలిపోయింది. ఒక్క వికెట్ కూడా తీయకుండా 170 పరుగులు సమర్పించుకుని 10 వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడారు. ఈ ఓటమితో ఇండియన్ టీమ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలా అయితే వరల్డ్ […]
ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. సెమీస్లో పటిష్టమైన ఇండియాను 10 వికెట్లతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాక్పై గెలిచి.. రెండో సారి పొట్టి ప్రపంచ కప్ను ముద్దాడింది. అయితే.. సూపర్ 12లో ఇంగ్లండ్ జట్టులో కీ ప్లేయర్గా ఉన్న డేవిడ్ మలాన్, సెమీస్కు ముందు గాయపడ్డాడు. ఇది జట్టుకు పెద్ద దెబ్బగా అంతా భావించారు. మలాన్ లేకుండానే బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సెమీస్, […]
ఐపీఎల్.. క్రికెట్ ప్రపంచంలో ఒక విప్లవం సృష్టించిన లీగ్. ఎందరో అనామక క్రికెటర్లను స్టార్లుగా మార్చిన లీగ్. ప్రాక్టీస్కు వెళ్లేందుకు బస్సు టిక్కెట్టుకు కూడా డబ్బులులేని యువ క్రికెటర్లను కోటీశ్వరులను చేసిన లీగ్.. క్రికెట్ అభిమానులకు రెండు నెలల పాటు అంతులేని వినోదాన్ని అందించే లీగ్.. ఇలా చాలానే పాజిటివ్ వైబ్స్ ఉన్నా.. ఐపీఎల్ మాత్రం ఇండియన్ క్రికెట్ జట్టుకు మాత్రం చేటు చేసిందనే భావన అందరిలోనూ ఉంది. ఐపీఎల్ వల్లే టీమిండియా ఐసీసీ ఈవెంట్స్లో బోల్తా […]
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీస్ లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే.. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ పోరులో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. ఈ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ర్యాంకుల్లో నెంబర్ 1గా ఉండే భారత జట్టు, ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీల్లో ఇలా మరోసారి అవమానకర రీతిలో నిష్క్రమించడం ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లకూ ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి, టీ20 […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022ను ఇంగ్లండ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. సూపర్ 12లో ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ అదృష్టం కొద్ది సెమీస్ చేరింది. కానీ.. సెమీస్లో పటిష్టమైన టీమిండియాను ఏకంగా 10 వికెట్లతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాక్ను ఓడించి.. పొట్టి ప్రపంచ కప్ను ముద్దాడింది. దీంతో రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా అవతరించింది. అయితే.. 2016లో ఫైనల్ వరకు వచ్చిన ఇంగ్లండ్.. అప్పుడే వరల్డ్ కప్ గెలవాల్సింది. […]
ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. భారీ రికార్డులు నెలకొల్పిన వాళ్లు.. ఆ రికార్డులను బద్దలు కొట్టిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. కానీ.. ప్రస్తుతం క్రికెటర్లలో టాప్ 5 క్రికెటర్లు వీళ్లే అంటూ ఆస్ట్రేలియా స్టార్ క్రికెరట్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. చాలా మంది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇలాంటి ప్రకటనలు చేస్తారు. కానీ.. స్మిత్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతూనే.. తన సమకాలీన క్రికెటర్లలో టాప్ […]
టీమిండియాకు రెండు వరల్డ్ కప్పులు అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మరోసారి నేషనల్ డ్యూటీకి ఎక్కనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ గుడ్బై చెప్పిన తర్వాత ఐపీఎల్లో ఆడుతూ.. తన వ్యాపారాలు చూసుకుంటున్న మిస్టర్ కూల్ సేవలను మరోసారి టీమిండియా కోసం వినియోగించుకోవాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి కోసం ఇప్పటికే ధోనితో బీసీసీఐ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా విఫలం అవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కేవలం విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతోనే భారత్ సెమీస్ వరకు చేరిందని.. లేకుంటే, సూపర్ 12లోనే ఇంటిబాట పట్టేదని అంటున్నారు. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన విజయం తెలిసిందే. 169 పరుగుల టార్గెట్ సెట్ చేసినా.. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంపై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. ముఖ్యంగా […]