ఇటీవల కూలి పనులు చేసుకునే సాకే భారతి పీహెచ్డీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో యావత్తు దేశం ఆమె వైపు తిరిగి చూసింది. ఇదే తరహాలో మరొక యువకుడు సివిల్స్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేసి టాక్ ఆఫ్ ద నేషన్ గా నిలిచారు.
ప్రస్తుతం నేటి సమాజంలో ఏది కావాలన్నా ఆన్ లైన్లో చూసుకోవడం.. ఆర్డర్ పెట్టేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇంకా ఆన్ లైన్ షాపింగ్ లు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇక మనం ఒంటరిగా ఉన్న లేదా ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోయినా వెంటనే గుర్తొచ్చేది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం.