ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల మొదటి ఘాట్రోడ్డులో చిరుత ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడే ఉన్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో విడిచి వెళ్లింది.
తిరుమల ఆలయ డ్రోన్ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం కూడా ఆలయంపై డ్రోన్లు, విమానాలు ఎగరవేయడానికి వీలు లేదని తెలిపారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అసలు ఆ దృశ్యాలు నిజమైనవేనా? ప్రస్తుతానివేనా? అనే అంశాలను తెలుసుకునేందుకు ఫారెన్సిక్ విభాగానికి పంపడం జరిగింది. మరోవైపు తిరుమల ఆలయ డ్రోన్ దృశ్యాలను వైరల్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కేసు […]
తిరుమల శ్రీవారి ఆలయం పైన డ్రోన్ కెమెరా ఎగరడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీటీడీ అధికారులు స్పందించారు. తిరుమల డోన్ వీడియోలపై టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. తిరుమల ఆలయంపై డ్రోన్ వెళ్లడం అసాధ్యమని టీటీడీ అధికారులు వెల్లడించారు. నో ఫ్లయింగ్ జోన్ పై డ్రోన్ ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నామని అన్నారు. సెక్యూరిటీ వైఫల్యాలపై కూడా ఆరా తీస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక టీటీడీ చైర్మన్ వైవీ […]
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. విశాఖ గర్జనను ముగించుకొని ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం ‘విశాఖ గర్జన’ పేరుతో వైసీపీ కార్యక్రమం. సాయంత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన […]
తిరుమల అన్నమయ్య భవన్ లో ప్రారంభమైన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా తిరుమలలో అందరికీ ఒకే రకమైన భోజనం ఉండాలి అని నిర్ణయించారు. అందుకు తగిన కార్యచరణ కూడా తర్వలోనే ప్రారంభం కానుంది. ప్రతి భక్తుడికి ఉచితంగా స్వామివారి ప్రసాదంగానే కొండపై భోజనం అందిచాలని నిర్ణయించారు. ప్రధాని నుంచి సామాన్యూడి వరకు అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు […]
కలియుగ దైవంగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని భక్తులు కొలుస్తారు. ప్రపంచ నలుమూల నుంచి స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. విదేశాల్లో సైతం శ్రీవారి అనేక దేవాలయాలు ఉన్నాయి. అనేక దేశాల్లో వేంకటేశ్వరస్వామి విగ్రహాలను నెలకొల్పినారు. ఇప్పటి దాకా ప్రపంచంలో అతిపెద్ద వేంకటేశ్వరస్వామి విగ్రహం మారిషస్ లో నిర్మిచారు. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. ఈ క్రమంలోనే తాజాగా అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం విశాఖలో ఏర్పాటు కాబోతోంది. […]
అలిపిరి- తిరుమల తిరుపతి దేవస్థానం.. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన కోవెల. తిరుమల శ్రీవారు ప్రపంచ ప్రఖ్యాతి. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తిరుమల తరలివస్తుంటారు. అంతటి ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో మరే ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం […]