తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి బోర్డు శుభవార్త అందించింది. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు కానుంది. మిగిలిన వివరాలు..
తిరుమల శ్రీవారి ఆలయం పైన డ్రోన్ కెమెరా ఎగరడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీటీడీ అధికారులు స్పందించారు. తిరుమల డోన్ వీడియోలపై టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. తిరుమల ఆలయంపై డ్రోన్ వెళ్లడం అసాధ్యమని టీటీడీ అధికారులు వెల్లడించారు. నో ఫ్లయింగ్ జోన్ పై డ్రోన్ ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నామని అన్నారు. సెక్యూరిటీ వైఫల్యాలపై కూడా ఆరా తీస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక టీటీడీ చైర్మన్ వైవీ […]
తిరుముల భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఆ దేవ దేవుని సన్నిధిలో ఆపద మొక్కుల వారి కీర్తన తప్ప, ఆయన నామ స్మరణ ఇంకెవ్వరిని పూజించకూడదు. శృతించకూడదు. ఇది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. అయితే.., ఇప్పుడు అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో.. రాష్ట్ర సీఎం సాక్షిగా తిరుములలో అపచారం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ […]
అమరావతి- తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం పాలకమండలి సహా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నామినేట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్కున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, రాష్ట్రంలో ఏయే కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాలనే జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం. నామినేటెడ్ పదవులకు అర్హులుగా గుర్తించిన సుమారు 150 మంది పేర్లతో జాబితా సిద్ధం చేసినట్లు వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. వీరందరికి ప్రాధాన్యతా […]