వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, పార్టీని పటిష్టం చేయడం కోసం.. టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గాయపడ్డారని సమాచారం. ఆ వివరాలు..
నారా లోకేష్ రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. యువగళం పేరిట పాదయాత్ర చేపట్టిన లోకేష్.. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువత, రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. అయితే త్వరలోనే పాదయాత్రకు బ్రేకులు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు
తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట మహా పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు.. 4000 కిలోమీటర్లు పర్యటించనున్నారు. కుప్పుం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. లోకేష్ పాదయాత్రకు జనాలు భారీగా తరలిస వస్తున్నారు. యువత, నిరుద్యోగం, రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర చూసి వైసీపీ భయపడుతోందని.. పాదయాత్రకు స్పందన […]
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న.. ఇటీవలే నారా లోకేష్ పాదయాత్ర ‘యువగళం’ తొలిరోజు.. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తారకరత్నని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న సతీమణి అలేఖ్యతోపాటు కుమార్తెని కూడా ఓదార్చారు. వాళ్లలో ధైర్యం […]
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. కుప్పం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో జనం, టీడీపీ కార్యకర్తలు ఆయన పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు కలిసి నడుస్తూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ చోట ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామంలో జనం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. హారతులు […]
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించాడు. జనవరి 27న పాదయాత్ర ప్రారంభం అయ్యింది. శనివారం యువగళం పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజున కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా.. లోకేష్ గుడుపల్లె మండలం బెగ్గిపల్లెలో గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర […]
నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే.. ఈ ఘటన ఎలా జరిగిందన్నది తెలిసేలా పాదయాత్ర సీసీటీవీ విజువల్స్ బయటకొచ్చాయి. పాదయాత్రలో పెద్ద మొత్తంలో జనం హాజరవ్వడం.. కాస్త తోపులాట జరగడంతో తారకరత్న […]
టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర.. శుక్రవారం ఉదయం 11.03 నిమిషాలకు ప్రారంభమైంది. టీడీపీ నేతలు, వేలాది మంది కార్యకర్తలు.. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. కుప్పం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొనడం కోసం నందమూరి తారకరత్న కూడా వచ్చారు. లోకేష్తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కుప్పం మసీదులో లోకేష్, టీడీపీ నేతలు, తారకరత్న.. ప్రార్థనలు చేసి.. బయటకు వస్తుండగా.. ఉన్నట్లుండి తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను కుప్పం […]
లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న.. తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తొలుత ఆయనకు కుప్పం కేసీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి.. ఆ తర్వాత పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో తారకరత్న శరీరం నీలంగా మారిపోయిందని.. 45 నిమిషాల పాటు పల్స్ పడిపోయిందని వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయనకు యాంజీయోప్లాస్ట్ నిర్వహించారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని.. ఆయనకు స్టంట్ వేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన […]