ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు చాలా హాట్ హాట్గానే ఉంటాయి. విమర్శలు చేయడానికి వ్యక్తులు, ప్రాంతాలు, వర్గాలు అనే సంబంధం లేకుండా ఎప్పుడు ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇక రాష్ట్రంలో ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు, సంఘటనలు తలెత్తితే.. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటి. కానీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ విభిన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీలు, నాయకులు, ప్రాంతాలు అనే విషయాలను పక్కకు పెట్టి అందరూ ఏకతాటి మీదకు వచ్చారు. మరి ఏపీ రాజకీయాల్లో.. […]
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. ఈ క్రమంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యేకి ఏపి కెబినెట్ లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు రోజాకి అప్పజెప్పారు సీఎం కేసీఆర్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా ఆర్కే రోజా తన సొంత నియోజకవర్గం నగరికి వచ్చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆమెకు భారీ స్వాగతం పలికారు. […]
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై కొంతమంది చెత్తవాగుడు వాగుతున్నారని.. వారి పని పట్టడానికి 100మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశామని.. చంపడానికైనా, చావడానికైనా సిద్ధమన్నారు. చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేతలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని.. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. తమ బ్యాచ్ 24 గంటలు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇది […]
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఎం జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆరు నెలల్లోగా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది అయితే ఆ గడువు లోగా అది సాధ్యమా కాదా అన్న సంగతి పక్కన పెడితే, మూడు రాజధానుల నిర్ణయానికి పులిస్టాప్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు ఆదేశాలపై విపక్ష నేతలు, అమరావతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ […]
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై జగన్ సొంత మీడియా బురద జల్లిందని.. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేసిందని.. కానీ వేటికి తాను భయపడను అని తెలిపారు. […]
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై నందమూరి కుటుంబ సభ్యులు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ఇంటి ఆడవారి జోలికి వస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంలో […]
అనంతపురం- హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నియోజకవర్గం హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలయ్య ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో హిందూపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డ్ మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి : పుష్పరాజ్ గా.. తొడగొట్టి మరీ డైలాగ్ అదరగొట్టిన బాలయ్య! హిందూపురంలోని డంపింగ్ యార్డును ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతానికి తరలించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై దాడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడి జరిగి 24 గంటలు గడవకముందే.. మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డిని సుబ్బారెడ్డి కలవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇక సుబ్బారావుపై దాడి జరగడానికి కారణం ఏంటంటే.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుబ్బారావు సొంత పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. […]
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేశారు. విజయవాడలోని ఆయన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబుకు పోలీసులు నోటీసులు అందించడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం గంజాయి స్మగ్లర్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. ఏపీ గంజాయికి అడ్డాగా మారిందని.. అలాంటి పరిస్థితి లేకుంటే తెలంగాణ , తమిళనాడు […]
జనసేన అధినేత పవన్ అధికార వైసీపీ పైన తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తాను ఇప్పటికే చేసిన ట్వీట్ గురించి మరో సారి ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను గ్రామ సింహాలు అంటూ పేర్కొన్నారు. వైసీపీ గ్రామ సింహాలు అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్. ఎక్కువగా వాగి పళ్లు రాల్చుకొనే కుక్కలు అని చెప్పుకొచ్చారు. ఈ సన్నాసులకు తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం నేను నేర్పగలనా.. నేను నేర్పలేను అన్నారు. వీళ్లకు సంస్కారం నూనూగు మీసాలు వచ్చిన […]