ఈ మధ్య ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నారు అంబటి రాయుడు. వచ్చే ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించాలని దృడ సంకల్పంతో ఉన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి.. పేద ప్రజలకు అండగా ఉంటామని అంటూనే.. తమ వర్గీయులకు కోటీశ్వరులను చేసే పనిలో నిమగ్నం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది ముసుగులో దోపిడీ కొనసాగిస్తున్నారు.
గతంలో ప్రజలకు ఏ సంక్షేమ, ప్రభుత్వ పథకాలు అందాలంటే క్యూలైన్లలో గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండేది. ఆయా కార్యాలయాల చుట్టూ పదిసార్లు తిరగాల్సి వచ్చేది. పథకానికి అర్హులై లబ్ది పొందే సమయానికి పడిగాపులు కాయాల్సి వచ్చేది. కానీ..
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో పాల్గొనబోయే పార్టీలు అప్పుడే ప్రయత్నాలను మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా జనసేనా అధినేత వారాహి యాత్రను చేపట్టారు. ఏళూరులో జరిగిన సభలో వాలంటీర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంఎల్ఎ ఆళ్ల వినూత్నంగా నిరసన తెలిపారు.
జనసేన పార్టీకి ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించిన సమయంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తానికి టికెట్ ధరల తగ్గింపు ప్రభావం ఈ రెండు సినిమాల పై బాగానే పడింది.
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత తన పొలిటికల్ కెరీర్ నిర్మాణంపై ఫోకస్ పెంచుతున్నాడీ తెలుగు క్రికెటర్. ఈ క్రమంలో వైసీపీ పార్టీతో అతడు టచ్లోకి వెళ్లడం, సీఎం జగన్ను పలుమార్లు కలవడం తెలిసిందే. అయితే రాయుడు వైసీపీలో చేరడానికి చంద్రబాబు మీద ఉన్న కోపమే కారణమనే వాదన వినిపిస్తోంది.
క్రికెట్ మైదానంలో మెరుపులా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అంబటి రాయుడు.. ఇటీవల ఐపీఎల్ 2023 లో సీఎస్ కే తరుపు నుంచి ఆడి కప్పు గెలవడానికి దోహదపడ్డారు. ప్రస్తుతం ఆయన క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పి రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.