సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు సీఎం జగన్. నేడు వారి ఖాతాలో 10 వేల రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్. ఆ వివరాలు..
అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో సంక్షేమ పధకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కరోనా నేపద్యంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వారికి పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం చేస్తోంది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఈ పధకం […]