ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది.
ఇటీవలే ఏపీ విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలు కొన్ని కుటుంబాల్లో విషాదాలు నింపాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని రాష్ట్ర వ్యాప్తంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఇలా వారు తీసుకున్న నిర్ణయం తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చారు. తాజాగా కడపలో కూడా విషాదం చోటుచేసుకుంది.
జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలకో, పొరుగు దేశాలకే పరుగులు పెడుతుంటారు భారతీయులు. భార్య, బిడ్డలకు ఎటువంటి కష్టం రాకూడదని, ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడదని సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటారు. అయితే ఈ క్రమంలో అనుబంధాలు, ఆప్యాయతలను కోల్పోతుంటారు. భర్త దూరమయ్యాడనో లేదో మరే కారణమో తెలియదని కానీ ఓ మహిళ ఏం చేసిందంటే..?
మృత్యువు ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో చెప్పడం కష్టం. కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. అంతే. అయితే కొందరు మరణించిన తీరు చూస్తే.. వామ్మో ఇలా కూడా జరుగుతుందా అనిపించక మానదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఆ కుటుంబ పెద్ద.. చాలా ఏళ్ల క్రితం అనారోగ్య కారణంతో మరణించాడు. దీంతో ఇద్దరు ఆడపిల్లలను, ఒక కుమారుడి పోషణ బాధ్యతలు ఆ ఇంటి ఇల్లాలిపై పడ్డాయి. అలా కష్టాలను ఎదుర్కొంటు పిల్లలను ఓ స్థాయికి తీసుకొచ్చింది ఆ తల్లి. అంతాబాగుంది అనుకున్న సమయంలో విధి కన్నెర్ర చేసి.. ఆ కుటుంబంలో విషాదం నింపింది.
మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ ఎక్కువగా ఉందని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. అందుకు నిదర్శనంగానే అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వంద, రెండు వందల కోసం మనిషిని హత్య చేసిన ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా రూ.300 కోసం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు జరిగాయి. తాజాగా ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
తెలుగు బుల్లితెరపై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ వెండితెరపై స్టార్ కమెడియన్ గా సత్తా చాటారు. అనూహ్యంగా ఆయన బడా నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సినిమాలు తీశారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైన్ షాపు నుంచి మద్యం తాగి బయటకు వస్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డుపై దారుణంగా పొడిచి చంపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగింది? ఒకేసారి ఇద్దరి యువకులను హత్య చేయడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో మళ్లీ నెత్తుటేరులు […]
ఈ మధ్యకాలంలో పెళ్లైన చాలా మంది కట్టుకున్న వాళ్లను కాదని పరాయి సుఖం పాకులాడుతున్నారు. సొంతింటి కూర కన్నా పక్కింటి పుంటికూరు రుచి అమోగం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరిచిపోయి క్షణికసుఖం అడ్డదారులు తొక్కి చివరికి వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. ఇలా చాలా మంది కట్టుకున్నవాళ్లని కాదని చీకటి కాపురాలు నడిపిస్తూ చివరికి అసలు నిజాలు బయటపడడంతో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ పెళ్లికాని అల్లుడిపై మోజుపడింది. కొంత కాలం […]