ఉదయం లోటస్ పాండ్ వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.. ఆ సమయంలో పోలీసులకు, షర్మిలకు మద్య వాగ్వాదం నడిచింది. ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై షర్మిల చేయి చేసుకున్నారు.. దీంతో ఆమెను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు.
వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో కలిసేందుకు వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసుపై చేయి చేసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్యగా వైఎస్ విజయమ్మ అందరికీ సుపరిచితమే. ఆమె కుమారుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆమె మాజీ ఎమ్మెల్యే కూడా. కుమారుడు స్థాపించిన వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. కొన్ని కారణాలతో ఆ పదవిని వీడారు. అయితే తాజాగా
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలు..
గురువారం వైఎస్ విజయమ్మ ఖమ్మం జిల్లాలోని పాలేరు లో పర్యటించారు. అక్కడ వైఎస్సార్ టీపీ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
అత్త లేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఒక సామెత ఉంది. ఈ సామెత చాలా చోట్ల అమలవుతూనే ఉంది. అత్తా, కోడలు అంటే ఇండియా-పాకిస్తాన్ అనేంతగా ఉండే సమాజం ఆఫ్ ఇండియాలో.. కోడలిని కూతురిలా చూసుకునే అత్త గార్లు, అత్తగారిలో అమ్మని చూసుకునే కోడళ్ళు కూడా ఉంటారు. సీరియల్స్ లో కాదు.. నిజ జీవితంలో ఉంటారు. కోడలిగా తాను అత్తగారి చేతిలో అనుభవించిన టార్చర్ తన కోడలు అనుభవించకూడదు అని అనుకోకుండా.. ఆమెకు […]
తెలంగాణలో రాజకీయాలు అంతకంతకు రసవత్తరంగా మారుతున్నాయి. క్షణం క్షణం ఓ కొత్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న తనపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం వైఎస్ షర్మిల ప్రగతి భవన్కు కారులో బయలు దేరిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు పంజాగుట్ట వద్ద అడ్డుకున్నారు. కారులో ఉన్న ఆమెను కారుతో సహా క్రేన్తో లిఫ్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కూతుర్ని కలవటానికి సిద్ధమైన వైఎస్ విజయమ్మను […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది. కర్నూలులో ఓ ఫంక్షన్లో పాల్గొనేందుకు విజయమ్మ గురువారం అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరై కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి వచ్చే సరికి ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విజయమ్మకు ఏం కాలేదు. ఆమె సురక్షితంగా బయటపడ్డారు. మరో కారులో విజయమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాజీ సీఎం […]
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ తాజాగా ప్లీనరీ నిర్వహించింది. చాలాకాలం తర్వాత నిర్వహించిన ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు వెల్లువలా తరలివచ్చారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా జన సముద్రం కనిపించింది. అదే సమయంలో పార్టీ ప్లీనరీ కీలక నిర్ణయాలకు కూడా వేదికైంది. ఇదంతా పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. వైసీపీ తొలిసారి అదికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా నష్టపోగా.. ఈ ఏడాది మాత్రం తిరిగి కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇది […]
వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్లీనరీ వేళ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్లీనరీ వేదిక మీదుగా ప్రకటించారు విజయమ్మ. వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు సభాముఖంగా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. వక్రీకరణలు, విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసినా.. తల్లిగా జగన్కు ఎప్పుడు మద్దతుగానే ఉంటానని స్పష్టం […]