కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
ప్రతిపక్ష నేత నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఓ చోట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలు..
సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు చూసి ఇప్పటికే పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జనగ్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తుండగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో ప్రముఖుడు చేరారు. సీఎం జగన్పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. సీఎం జగన్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్పై ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు. ఈ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చారు. ఇందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు తనను తాను అనేక సార్లు ప్రశ్నించుకున్నాను అని జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. అంతేకాక ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో గౌరవం అని […]
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పొరపాటున నోరు జారి చేసిన వ్యాఖ్యలు ప్రసుతం పెను దుమారాన్నిరేపుతున్నాయి. ఏకంగా తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరలవుతోంది. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లా ఒకే గుత్తేదారుకే ప్రాజెక్టులు ఇవ్వలేదు.. ఒకరి దగ్గరే కమీషన్లు తీసుకోలేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివరాలు.. సోమవారం హైదరాబాద్లోని […]
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వార్త వినగానే తెలుగు ప్రజుల ఓ సారి గతాన్ని నెమరు వేసుకుంటున్నారు. వైఎస్సార్ మృతి తర్వాత ఉమ్మడి ఏపీలో చోటు చేసుకున్న సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009, సెప్టెంబర్ 2 న మృతి చెందారు. ఉమ్మడి ఏపీ ప్రజలు తమ కుటుంబ సభ్యుడే మృతి చెందినట్లుగా విలపించారు. ఇక […]
జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏపీ సర్కార్ 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రభుత్వం పలు అభ్యర్థనల మేరకు కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. […]
కేఏ పాల్.. ఈ పేరు వినగానే.. ఆయన నోటి నుంచి వెలువడే కామెడీ డైలాగ్లు, పిచ్చి చేష్టలు ఇవే గుర్తుకు వస్తాయి. కేఏ పాల్ అనగానే కామెడీ పీస్ అనే ఫీలింగ్ మనసులోకి వచ్చేస్తుంది. దానికి తగ్గట్టే మీడియా ఆయనను ఎగతాళి చేస్తూ.. ఆయన మీద కామెడీ వీడియోలు చేస్తూ.. కించపరుస్తుంది. కానీ కొన్ని ఏళ్ల క్రితం కేఏ పాల్ అంటే ఓ ప్రభంజనం.. సంచలనం. ఆయన కోసం, ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల కోసం ప్రపంచ మీడియా […]
ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ అలియాస్ కిలారి ఆనంద్ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజాశాంతి పార్టీ స్థాపించి.. 2019లో ఏపీలో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొన్నాళ్ల పాటు మీడియా ముందు పాల్ కనపడలేదు. అయితే.. కేఏ పాల్ ఇటీవల తెలంగాణ రాజకీయల్లో చురుగ్గా ఉన్నారు. నిత్యం కేసీఆర్ పాలనపై, కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. దేశానికి ప్రత్యామ్నాయం తానే అంటూ ఈ సారి తెలంగాణలోనూ పోటీకి సిద్దమని ప్రకటించారు. ఈ క్రమంలో […]
తెలుగు రాష్ట్రాల ప్రజలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిపై ఎంతటి గౌరవాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన నెలకొల్పిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఆయన మరణించాక జనాలు ఎంతలా తల్లడిల్లిపోయారో.. ఆయనకు గుర్తుగా ఊరూరా ఆయన విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుతుంటారు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు. అటువంటిది తాజాగా పార్వతీపురం […]