గత కొంత కాలంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పటికే ఆయన సీబీఐ ఎదుట పలుమార్లు హాజరైన విషయం తెలిసిందే.
కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆయన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యానికి గురైన సంగతి విదితమే. ఈ నెల 19 నుంచి కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి నుండి డిశ్చార్జి చేసి ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించారు.. ఇంతలో
కడప మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలు ఇలా ఉన్నాయి.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ అవినాష్ రెడ్డి తన బెయిల్ పిటిషన్లో పలు కీలక విషయాలను వెల్లడించారు. సునీతే కుట్ర చేసిందని పేర్కొన్నారు.