సెలబ్రిటీల మీద వచ్చినన్ని రూమర్లు.. ఇక ఎవరి మీద రావు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఫేక్ న్యూస్ మరింత విస్తరిస్తోంది. సెలబ్రిటీల మీదనే కాక.. వారి పిల్లల గురించి కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బీ మనవరాలు.. హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఏమన్నదంటే..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల గురించి వచ్చినన్ని తప్పుడు వార్తలు ఇక ఎవరి గురించి రావు. సెలబ్రిటీలు అయినందుకు వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లల మీద కూడా తప్పుడు వార్తలు వస్తుంటాయి. ఐశ్వర్యరాయ్ కుమార్తె మీద కూడా ఇలాంటి తప్పుడు వార్తలు వచ్చాయి. ఆమె ఏం చేసింది అంటే..
విపరీతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా వాడకం వల్ల నిజం ఏదో, అబద్దం ఏదో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ కష్టం ఎక్కువగా వచ్చేది సెలబ్రిటీలకే. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు ప్రముఖ నటి హేమ. మరి ఆమె పోలీసులను ఎందుకు ఆశ్రయించారో ఇప్పుడు తెలుసుకుందాం.
యూట్యూబ్ ద్వారా ఎంతోమంది లక్షల్లో ఆర్జిస్తున్నారు. కటిక పేదరికం నుంచి వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. కూలి పని చేసుకుంటూనో ఉద్యోగం చేసుకుంటూనో ఖాళీ సమయంలో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ డబ్బులు సంపాదించుకునేవారు ఉన్నారు. అయితే ఆ ఉద్యోగం చేసే వాళ్ళు మాత్రం యూట్యూబ్ ఛానల్ ని నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే యూట్యూబ్ ఛానళ్లను బంద్ చేయాలని హుకుం జారీ చేసింది.
కరాటే కల్యాణి– యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి వివాదం ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. అసభ్యకర ప్రాంకులు చేస్తున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిని కరాటే కల్యాణి నిలదీయడం. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం దాడులు చేసుకోవడం తెలిసిందే. ఆ కేసు తర్వాత పిల్లల దందా అంటూ కల్యాణిపై ఆరోపణలు రావడం చూశాం. తర్వాత అవి కేవలం ఆరోపణలు మాత్రమే అంటూ కరాటే కల్యాణికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో మీడియా ఛానల్స్ తో శ్రీకాంత్ రెడ్డి […]
దేశంపై విషం చిమ్ముతున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లను, వైబ్ సైట్లతో పాటుగా వాటి ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నకిలీ వార్తలను, దేశాన్నీ అగౌరవ పరిచేలా వ్యతిరేక కంటెంట్లను ప్రచారం చేస్తోన్నారనే ఆరోపణలతో ముప్పై ఐదు యూట్యూబ్ ఛానళ్లను, రెండు ట్విట్టర్ ఖాతాలను, రెండు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను, రెండు వెబ్ సైట్ల ను కేంద్ర ప్రభుత్వం […]
న్యూ ఢిల్లీ- భారత దేశంపై విషపూరిత ప్రచారం చేస్తూ, తప్పుడు అంశాలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ చానల్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. దేశంపై దుష్ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్సైట్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. నిఘా వర్గాల సహకారంతో సదరు యూట్యూబ్ చానల్స్, వెబ్ సైట్లను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో 20 యూట్యూబ్ చానళ్లను నిలిపివేయాల్సిందిగా సోమవారమే యూట్యూబ్ సంస్థకు ఆదేశాలు […]