బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆసిస్ మధ్య రెండో టెస్ట్ శుక్రవారం(ఫిబ్రవరి 17)న ప్రారంభం కానుంది. దాంతో ఇరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన అనుభవాలను, విలువైన సలహాలను యంగ్ క్రికెటర్లకు ఇచ్చాడు.