కొన్నాళ్లుగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ పేరు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతిక్ అహ్మద్ కుటుంబానికి యోగి ప్రభుత్వం చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన లిస్టులో మరో పేరు వచ్చి చేరిందని టాక్ బాగా వినిపిస్తోంది.
యోగి ఆదిత్యనాథ్ పేరు చెబితేనే గ్యాంగ్స్టర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరి ఇంటి ముందు బుల్డోజర్ నిలుస్తుందో.. ఎవరి మీద గోలీ ప్రయోగిస్తారో అర్థం కాక భయంతో బతుకుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంగ్ల మీడియాలో వచ్చిన ఓ లిస్ట్.. గ్యాంగ్స్టర్లను మరింత కలవపరపెడుతోంది. ఆ వివారలు..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో పర్యాయం ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
మన దగ్గర సెలబ్రిటీలకు ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ఎక్కడైనా సినిమా వాళ్లకు, క్రీడాకారులకు అభిమానులుంటారు. కానీ మన దేశంలో మాత్రం.. రాజకీయ నేతలకు కూడా సినీ, క్రీడా సెలబ్రిటీలను మించి అభిమానులుంటారు. నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతారు ఫ్యాన్స్. కొందరైతే గుడి కట్టి.. పూజలు కూడా చేస్తారు. గతంలో సోనియా గాంధీకి గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కొందరు అభిమానులు.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గుడి కట్టేందుకు […]
గత కొంత కాలంగా సినీ, రాజకీయ నేతలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మూడు రోజుల్లో చంపేస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ వాట్సాప్ కాల్ వచ్చింది. వెంటనే సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీసులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 3 రోజుల్లో బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. […]
ఈ మద్య విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. కొన్ని సార్లు అదృష్టం బాగుండి ముందుగానే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను పక్షి ఢీ కొట్టడంతో వెంటనే అప్రమత్తమైన ఫైలెట్ హెలికాఫ్టర్ను వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వారణాసికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభమయ్యింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల తీరు చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైనట్లే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దూసుకుపోతుంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించే శక్తి యూపీ సొంతం. 403 స్థానాలతో దేశంలోనే ఎక్కువ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం కావడంతో.. కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీని నిర్ణయించే శక్తిగా ఎదిగింది. ఇది కూడా చదవండి: మరోసారి […]
ప్రస్తుతం యూపీలో ఆరోదశ పోలింగ్ జరుగుతుంది. మేం చేసిన అభివృద్ది పనులకు మళ్లీ ప్రజలు మళ్లీ మాకే పట్టం కడతారని గట్టి నమ్మకంతో అధికార పక్షం గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రోజు 10 […]
ఘనంగా వివాహ వేడుక జరుగుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు నవ్వులు విరబూసిన ఆ ఇంట ఆర్తనాధాలు ధ్వనించాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఖుషీనగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో పెళ్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బావిలో పడి 13 మంది మృతి చెందారు. UP | 11 people died & two are seriously injured after they accidentally fell into a well. During a wedding […]
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మరోసారి అధికారం దక్కిచుకునేందుకు భారీ హామీలతో మేనిఫెస్టో ప్రవేశపెట్టింది. ఈసారి మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. ఇదివరకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలు, రైతుల పైకి మంత్రి కారు ఎక్కించడం వంటి మచ్చలను మేనిఫెస్టోతో మాపుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. రైతులకు ప్రాధాన్యతనిస్తూ యూపీ సంకల్ప్ పత్ర్ పేరుతో కేంద్రమంత్రి అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రస్తుత ఎన్నికలలో రైతులు, మహిళల ఓటర్లను టార్గెట్ చేసి హామీలు […]