ఓ వ్యక్తి ఇటీవల భార్యతో పాటు అత్తింటికి వెళ్లాడు. అల్లుడు వచ్చాడని ప్రేమతో అత్తమామలు మద్యం తీసుకొచ్చారు. అది తాగిన అల్లుడు మద్యం మత్తులో రచ్చ రచ్చ చేశాడు. సరిపడా మద్యం పోయలేదని అత్తింటివారిపై దాడికి దాగాడు. ఎక్కడ జరిగిందంటే?
అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానకు దెబ్బతింటే ఓ రైతన్న తల్లడిల్లిపోయాడు. తన బాధ, ఆవేదనను పాట రూపంలో వ్యక్తం చేశాడు. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచేవారే విజయం సాధిస్తారు. అలా సమాజంలో ఎదురయ్యే సమస్యలపై పోరాడుతూ చాలా మంది ఉన్నత స్థితికి చేరారు. ఇలా కష్టాల కడలి నుంచి పాలసముద్రం వైపు అడుగులు వేసిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో చేరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతి.
మూడు ముళ్ళు, ఏడు అడుగులు, వేద మంత్రాలు, ఓ అరుంధతి నక్షత్రం.. ఓ తతంగంలా చూస్తే పెళ్లంటే ఇదే. కానీ.., ఒక్కసారి ఈ తంతు పూర్తయితే.. ఆ రెండు తనువులుమాత్రమే కాదు, హృదయాలు కూడా ఒక్కటైనట్టే. కానీ.., ఓ ప్రబుద్దుడు మాత్రం ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయిని శోభనం అవ్వగానే వదిలేశాడు. నాకు నా భార్య వద్దు అంటూ పోలీస్ స్టేషన్ లోనే పట్టుబట్టి కూర్చున్నాడు. గుండెని బరువు ఎక్కించే ఈ ఘటన ఇల్లెందులో చోటు చేసుకుంది. […]