ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మరోసారి అధికారాన్నిచేపట్టాలన్న ఉత్సాహంతో వైసీపీ ఉండగా.. తిరిగి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది టీడీపీ.
పాత కక్షలను కడుపులో పెట్టుకుని..వారి హత్య చేసేంత వరకు నిద్రపోరు. కక్ష, కార్పణ్యాలతో తమ శత్రువును హతమార్చేందుకు ప్రణాళికలు రూపొందించడం, అవసరమైతే.. కిరాయి గూండాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. రాజమండ్రిలో వైసీపీ నేత హత్యకు గురయ్యాడు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. ప్రస్తుతం ఆ ట్వీట్ ఇటు ఏపీ రాజకీయాల్లో, అటు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
తనను నియోజకవర్గం నుంచి తరిమికొడతాం అన్న వైసీపీ నేతలకు సవాల్ విసురుతూ.. గురువారం ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని, ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరాడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్. దాంతో అక్కడ వాతావారణం ఒక్కసారిగా హీటెక్కింది.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు ఆమెపై సీరియస్ గా ఉన్నారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు ఆమె కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
2024 ఎన్నికల్లో టీడీపీ జోరు ఖాయమా అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ హవా సాగుతుందని అంటున్నారు.
71వ పుట్టిన రోజు సందర్భంగా సుమన్ టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ ఇంటర్వ్యూలో తాను గత ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మద్దతు ప్రకటించానో వివరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయా వర్గాల్లో ఆసక్తిగా మారాయి.
తారకరత్న అజాత శత్రువు అనడానికి, తనకున్న కమిట్మెంట్ ఎంత గొప్పదో అని చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. శత్రువులు లేనటువంటి వ్యక్తిగా తారకరత్న ఇవాళ అందనంత ఎత్తుకు ఎదిగడమే కాకుండా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడంలో కూడా వారెవ్వా అనిపించారు.