నటసింహం బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’. అఖండ తర్వాత వీరసింహరెడ్డితో బాక్సాఫీస్ వేటకు సిద్ధమైపోయాడు. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని రూపొందించాడు. పక్కా మాస్ మసాలా యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమాని.. సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్స్ గా నటించారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా వీరసింహారెడ్డి సినిమా నుండి […]
ఇప్పటం గ్రామం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నోటీసులు ఇవ్వకుండా ఇళ్ళు కూల్చారని జనసేన అంటుంటే.. అసలు ఇళ్లే కూల్చలేదని వైసీపీ అంటోంది. ఇప్పటికే ఇప్పటం ఇళ్ల కూల్చివేత విషయంలో అబద్ధం చెప్పినందుకు ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. […]
2014లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019లో టీడీపీతో తెగదెంపులు చేసుకోవడంతో వైసీపీకి బాగా కలిసి వచ్చింది. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో జనసేన కంటే వైసీపీకే భారీ ప్రయోజనం చేకూరింది. 2019లో ఊహించని మెజారిటీతో వైసీపీ అధికారం కైవసం చేసుకుంది. ఇప్పుడు రాజకీయ నాయకులందరి దృష్టి రాబోయే ఎన్నికల మీదనే పడింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఒక గట్టున వైసీపీ, […]
గత కొన్ని రోజులుగా నటుడు, కమెడియన్ అలీ వైసీపీ పార్టీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఈ వార్తలను ఖండించారు. వైసీపీ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని అలీ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని, జగన్ అంటే ఇష్టం కనుక.. జగన్ ని సీఎం చేయాలన్న లక్ష్యంతో వైసీపీలో చేరానని అన్నారు. […]
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఐతే పవన్ ఓడిపోవడానికి కారణం కుల సమీకరణాలన్న విషయం అని అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో కులం పాత్ర చాలా పెద్దది. ఈ సమీకరణాలు తెలియకుండా భరిలోకి దిగితే ఓటమి చవి చూడవలసి వస్తుంది. అయితే ఈ ఓటమి నుండి జనసేనాని పాఠాలు నేర్చుకున్నట్టే కనబడుతోంది ప్రస్తుతం పవన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. ఎందుకంటే ఈసారి కూడా ఓడిన […]
సినిమా వాళ్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా సెన్సేషనే. నేను ఈ ప్రాడెక్ట్ వాడుతున్నాను, మీరూ ట్రై చేయండి అంటే.. అభిమానులు ఆ ప్రాడెక్ట్ ని అలా అలా పైకి లేపుతారు. నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే.. అభిమానులు ఆ పార్టీకి ఓట్లు గుద్దుతారు. అందుకే రాజకీయ పార్టీలు ఆయా సినిమా నటుల్ని తమ పార్టీ ప్రచారం కోసం వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పటికే వైసీపీ […]
హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయంల అక్కర్లేని పేరు. నటనపై ఉన్న ఆసక్తితో జబర్ధస్త్ లోకి ఎంట్రి ఇచ్చి అనంతరం ఏ రేంజ్ లో గుర్తింపు సంపాందించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో కామెడీ పంచ్ లోతో నవ్వుల పువ్వులు పూయిస్తాడు. అయితే తన స్కిట్స్ వల్ల అందులో వేసే పంచ్ ల కారమఁగా హైపర్ ఆది పలు వివాదాలకు కేరాఫ్ మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మరోసారి ఆది ఓ స్కిట్ లో […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండగానే పొత్తుల చర్చలు తెర మీదకు వచ్చాయి. పొత్తుల విషయంలో తాజాగా పవన్ కల్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్లపై ప్రస్తుతం ఏపీలో చర్చ నడుస్తోంది. జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. జనసేన-బీజేపీ కలిసి వెళ్లడం, జనసేన-బీజేపీ-తెలుగుదేశం కలిసి వెళ్లడం. పరోక్షంగా ఈ మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకుంటారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును పవన్ ప్రశ్నించినట్లైందని సీనియర్ రాజకీయ వేత్తల భావన. ఈ రెండు పార్టీల మధ్య […]
న్యూ ఢిల్లీ- ఆంధ్రప్రదేశ్ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి వైపీసీ ఎంపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన పార్లమెంటులో సభ్యసమాజం తలదించుకునేలా తనపై వైసీపీ ఎంపీలు బూతు మాటలతో రెచ్చిపోయారని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. లోక్ సభలో తనను కొందరు వైసీపీ ఎంపీలు లం** కొ** అంటూ పచ్చి బూతులు తిట్టారని రఘురామ కృష్ణరాజు ఆవేధన వ్యక్తం చేశారు. ఈ బూతు మాటలకు అర్థం ఏంటని పార్లమెంటులో ఉన్న ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో.. నలుగురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేశారని తెదేపా నాయకులు ఆరోపించిన పలువురు ఎమ్మెల్యేకు భద్రత పెంచడం విశేషం. ఈ లిస్ట్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు ఉన్నారు.వీరి నలుగురికి భద్రత పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరికి ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ 1+1 ఉండగా దానిని […]