దేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదం మొన ఒడిశాలో జరిగింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హౌరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఇలా నాలుగుసార్లు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కి కారణం ఒక వ్యక్తి అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ మద్య కాలంలో మనిషి డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే భేదం లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. పాలు, నూనె, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు.
ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ తో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా మనతో గడిపిన వారు గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
ప్రేమ అనే మత్తులో మునిగి తేలుతున్న యువత..క్షణికంలో శారీరకంగా దగ్గరవుతున్నారు. ప్రేమించిన వ్యక్తి .. హామీల రూపంలో ఉన్న మాయ మాటలు నమ్మిన యువతి.. సర్వస్వం అప్పగిస్తుంది. ఆమె కడుపున ఓ కాయ పడ్డాక.. పెళ్లి చేసుకోమని అడిగితే, ప్రియుడు మొహం చాటేస్తున్నాడు. భార్గవి కూడా అలా నమ్మి మోసపోయింది. తీరా బిడ్దకు జన్మనివ్వగా..
విదేశంలో మరో తెలుగు విద్యార్ధి బలయ్యాడు. ఇటీవలే ఆంధ్రాకు చెందిన వీర సాయిష్ అనే విద్యార్ధి అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లిన యువకుడు డాక్టర్గా తిరిగొస్తాడనుకుంటే విగతజీవిగా తిరిగొస్తున్నాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
ఈమె పేరు బసవరేఖ. వయసు 26 ఏళ్లు. 10 ఏళ్ల కిందటే మేనబావతో పెళ్లి జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. కట్ చేస్తే.. భర్త తరుచు అనుమానిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే తట్టుకోలేకపోయిన ఆ ఇల్లాలు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దేశ వ్యాప్తంగా ఎంతో ఆనందంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు. సుప్రసిద్ద ఆలయాలు మొత్తం భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఎక్కడ చైసినా జై శ్రీరామ్ అంటూ మారుమోగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్లు భారీ ఎత్తున శోభా యాత్రలు నిర్వహిస్తున్నారు. నవమి వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన ఏ పాపం ఎరుగుని అమాయకులు బలవుతున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.