వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్నని కుట్ర చేసి చంపినట్లే నన్నుకూడా చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు అన్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన షర్మిల ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. నేను పులి బిడ్డనని, నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని ఆమె సవాల్ విసిరారు. నేను బతికున్నంత కాలం ప్రజల […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడంతో అశేష ఆంధ్రావని దుఃఖసాగరంలో మునిగిపోయింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి చిత్తూరు జిల్లాకు వెళుతూ.. నల్లమల అటవీప్రాంతంలోని పావురాలగుట్ట దగ్గర జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన మృతి వార్త విన్న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కన్నీరు […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు అంటారు. ఆయన తీసుకు వచ్చిన ఎన్నో వినూత్న పథకాలతో పేద ప్రజల్లో వెలుగు నింపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోవొడిదుడుకులు ఎదుర్కొన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో తనదైన స్టైల్లో అధికార పక్షాన్ని ఎండగట్టేవారు. ఇక తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత […]
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ముద్ర ఎవ్వరూ చెరపలేనిది. రైతు పక్షపాతిగా, పెద ప్రజల నాయకుడిగా ఆయన మంచి మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోగలిగారు. మూడు పదులకి పైగా సాగిన రాజకీయ ప్రస్థానంలో వైఎస్సార్ చేయని పోరాటం లేదు. సాధించని విజయం లేదు. అనుభవించని పదువులు లేవు. అయితే.., కష్టాల్లో అయినా, సుఖాల్లో అయినా వైఎస్సార్ కి తోడుగా నిలిచిన వ్యక్తి ఎవరంటే ఆయన ఆత్మ కెవిపి పేరు ముందుగా వినిపిస్తోంది. కెవిపి […]
కెవిపి రామచంద్రరావు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో కెవిపిగా ఆయన ఎంత పేరు సంపాదించుకున్నారో, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆత్మగా అంతకు మించిన గౌరవాన్ని అందుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను వై.ఎస్ ఒంటి చేత్తో శాశించిన రోజుల్లో కూడా.. కెవిపి చెప్పిందే వేదంగా నడిచింది. అంతటి గొప్ప ప్రాణ స్నేహితులు వారిద్దరూ. కానీ.., రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత పరిస్థితిల్లో మార్పు వచ్చింది. అప్పటి వరకు రాజశేఖర్ రెడ్డికి మాత్రమే విధేయుడిగా ఉంటూ […]