ఇటీవలే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో పలువురు మాజీల నుంచి మన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా..ఇప్పుడు కోహ్లీలో దూకుడు ఉన్నా.. ఆట లేదు అని దాదా పరోక్షంగా వ్యాఖ్యానించాడు.
ఆఫ్ సైడ్ బాల్స్ వెంటాడి వికెట్ కోల్పోవడం కోహ్లీకి ఎప్పటి నుంచో ఉన్న బలహీనత. ప్రత్యర్థి బౌలర్లు ఇలాంటి అస్త్రాన్నే ఉపయోగించి కోహ్లీ వికెట్ సంపాదిస్తారు. తాజాగా నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా బౌలర్లు పదే పదే ఆఫ్ సైడ్ బంతులను వేస్తూ కోహ్లీ వికెట్ తీయడంలో సఫలమయ్యారు. దీంతో ఇప్పుడు భారత్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కోసం ఆడి ఔటయ్యాడు అని ఫైర్ అయ్యాడు.
క్రికెట్ లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు జట్టులో ఉంటే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సమతూల్యత ఉంటుంది. ముఖ్యంగా టెస్టుల్లో వీరి అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆల్ రౌండర్ ని తయారు చేసుకోవడంలో టీమిండియా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా అజింక్య రహానే తన క్లాస్ షోని చూపించాడు. ఈ క్రమంలోనే అజింక్యా రహానే ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.
భారత్,ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం ఓవల్ లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టుని తెలుగు బౌలర్ సిరాజ్ మెరుపు బౌలింగ్ తో ఆసీస్ ని హడలెత్తిస్తున్నాడు. ఈ పేసర్ ధాటికి వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ కి సైతం గాయం అయింది.
భారత్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ కి టీమిండియా ఒక కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. అంతేకాదు పనిలో పనిగా మూడు ఫార్మాట్లకు కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
ప్రస్తుతం టెస్టులు ఆడుతున్న దేశాలు ఆస్ట్రేలియాలో తయారైన కొకాబుర్రా బంతులను వాడతాయి. అయితే ఇప్పుడు కొత్తగా డ్యూక్ బాల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మరి కొన్ని రోజుల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుండగా.. ఈ డ్యూక్ బాల్స్ ని ఉపయోగించనున్నారు. ఇంతకీ వీటి స్పెషల్ ఏంటి?
దాదాపు రెండు నెలలపాటు క్రీడాలోకాన్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఫైనల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపిఎల్ చెన్నై, గుజరాత్ ఫైనల్ మ్యాచ్ లో సిఎస్ కె ఐదోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. జూన్ 7-12 మధ్యలో జరిగే డబ్య్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా జట్లు ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైన విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే తాజాగా భారత క్రికెట్ మాజీ ఛీఫ్ సెలెక్టర్ డబ్య్లూటిసి ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్ 7 న భారత్- ఆస్ట్రేలియా మధ్య లండ లోని ఒవెల్ లో డబ్ల్యూటీసి ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ కి సంబంధించి దిగ్గజాలు తమ విశ్లేషణతో పాటు కీలక సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా భారత్ గెలవాలంటే ఒక కీలకమైన సలహా ఇచ్చేసాడు.
డబ్ల్యూటీసి ఫైనల్లో భారత్ తో పోల్చుకుంటే ఆస్ట్రేలియానే హాట్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. దీనికి కారణం ఇంగ్లాండ్ లోని పిచ్ లు వారికి అనుకూలంగా ఉండడమే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ మెగా ఫైనల్ పై ఆస్టేలియన్ స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ ఒక విషయంలో బయపడుతున్నాడు.