స్మృతి మంధానను లేడీ విరాట్ కోహ్లీగా ఇన్ని రోజులు ఆకాశానికెత్తిన కోహ్లీ ఫ్యాన్స్, ఇప్పుడు ఆమెను తిట్టిపోస్తున్నారు. తమ పరువు తీస్తోందంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
తొలిసారి జరుగుతున్న వుమెన్స్ ఐపీఎల్ కోసం మహిళా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగానే సిద్దం అవుతోంది. తాజాగా RCB వుమెన్స్ టీమ్ కెప్టెన్ ను విరాట్ కోహ్లీ ప్రకటించాడు. టీమ్ కెప్టెన్ గా..
పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు తన రెక్కలను మహిళా క్రికెట్ వరకు చాచింది. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపార సంస్థకు కోట్లలో ఆదాయం తెచ్చిపెడుతూ.. బీసీసీఐకి బంగారు బాతుగా మారింది ఐపీఎల్. 2008లో మొదలై.. ఇప్పటికే 14 సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు పురుష క్రికెటర్లకు మాత్రమే పరిమితమైన ఈ ఐపీఎల్.. ఇప్పుడు మహిళల క్రికెట్లోకి కూడా ప్రవేశపెడుతోంది బీసీసీఐ. దీని కోసం బిడ్డింగ్లు ఆహ్వాంచింది. బుధవారం […]