క్రికెట్లో చోకర్స్ అంటే వాళ్లే.. ఏ మెగా టోర్నీలో అయినా ఆరంభంలో అద్భుతంగా ఆడి నాటౌట్లో ఒత్తిడికి చిత్తు అయ్యే జట్టు. ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడని జట్టు సౌతాఫ్రికా.. తొలి సారి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ లో పోరులో టీమిండియా పోరాటం ముగిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 167 పరుగులకే పరిమితమయ్యింది.
మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఐర్లాండ్పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీప్తి శర్మ.. టీమిండియా వుమెన్స్ టీమ్ లో నిఖార్సైన ఆల్ రౌండర్ గా పేరొందింది. కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్ పై మన్కడింగ్ చెయ్యడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీప్తి శర్మ. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది ఈ మహిళా క్రికెటర్.