వాట్సాప్లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వస్తే కనుక అందరూ ధైర్యంగా ఉండవచ్చు. అలానే తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చు. ఇంతకే ఆ ఫీచర్ ఏంటంటే?
వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు.. అందులో తప్పులు గానీ అక్షర దోషాలు గానీ ఉంటె సరిచేసుకునే ఫీచర్ ఉంటే బాగుణ్ణు అని మీరు అనుకుంటున్నారా? అయితే వాట్సాప్ ఈ మెసేజ్ ఎడిట్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండరు. కానీ, వాట్సాప్ వాడాలి అంటే కచ్చితంగా మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. కానీ, ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ సాయంతో మీరు ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ని యూజ్ చేయచ్చు.
వాట్సాప్ ఎప్పటిలాగానే మళ్లీ కొత్త ఫీచర్స్, అప్ డేట్స్ తో వచ్చేసింది. ఇప్పటివరకు వాట్సాప్ నంబర్ ని 4 డివైజెస్ లో లాగిన్ చేయచ్చు. కానీ, ఇక నుంచి మీరు ఒకే వాట్సాప్ అకౌంట్ ని 4 మొబైల్ ఫోన్స్ లో లాగిన్ చేసుకోవచ్చు. ఫోన్స్, కాల్స్, వీడియో కాల్స్ ఇలా అన్నీ సాధారణంగానే వాడుకోవచ్చు.
వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ మెసేజింగ్ యాప్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్, ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కొన్ని సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ యూజర్లను సర్ ప్రైజ్ చేయనుంది.
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో యూజర్లు ఉన్నారు. ఈ మేసేజింగ్ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా భద్రత, ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది. ఇటీవల భద్రతా ఫీచర్స్ అప్ డేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరికొన్ని ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి అంటూ చెబుతున్నారు.
వాట్సాప్ అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న సోషల్ మెసేజింగ్ యాప్. ఈ సంస్థ తమ యూజర్లను అలరించేందుకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తీసుకొస్తుంటుంది. ప్రతినెల ఆండ్రాయిడ్- ఓవోఎస్ యూజర్ల కోసం అప్ డేట్స్ ని రిలీజ్ చేస్తుంటుంది. వాట్సాప్ తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ ని తీసుకొచ్చింది.
వాట్సాప్ వాడని స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకంటే దాదాపుగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరూ వాట్సాప్ ని వాడుతుంటారు. వారికున్న క్రేజ్ ని నిలబెట్టుకోవడానికి వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ నుంచి రాబోతున్న ఫీచర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ వాడే అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు కూడా తమ కార్యకలాపాల కోసం వాట్సాప్ నే వాడుతున్నాయి. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పుడూ అప్ డేట్స్ తీసుకొస్తూనే ఉంటుంది.
వాట్సాప్ గురించి తెలియని స్మార్ట ఫోన్ యూజర్ ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ అంత ఫేమస్ మరి. అయితే తమ యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పుడూ సరికొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది.