ప్రకృతిలో వింతకు విచిత్రాలకు కొదవ లేదు. సృష్టికి భిన్నంగా జరుగుతూ మనల్ని వింతైన లోకంలోకి తీసుకెళుతుంటాయి. వింత ఆకారాలతో మనుషులు, పశు పక్షాదులు పుట్టడం, ప్రకృతికి విరుద్ధంగా సంఘటనలు జరుగుతుండటం చూస్తూనే ఉంటుంటాం
గురు పౌర్ణమి అనగా గురువును పూజించడం. మనకు ఆది గురువు వేద వ్యాసుడు. విద్యాబుద్దులు, జీవిత పాఠాలు నేర్పిన గురువులకు గురుపూజోత్సవం నిర్వహించి వారిని సత్కరించి, బహుమతులు అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సత్యనారాయణ స్వామితో పాటు సాయి బాబాను కొలుస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తోన్నాయి. గరిష్టంగా 49 డిగ్రీలను దాటాయి అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నిత్యం అక్కడకక్కడ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉన్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాట యుద్ధం సాగుతుంది. ఈక్రమంలో తాజాగా టీడీపీ అధినేత కాన్వాయ్ లోకి వైఎస్సార్ సీపీ వాహనాలు రావడం కలకలం రేపింది.
తమ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను ఆశలకు తగినట్లుగా కష్టపడి చదివి.. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే కొందరి విషయంలో మాత్రం విధి చిన్న చూపు చూస్తుంది. తాజాగా విధి ఆడిన వింత నాటకానికి ఓ కుటుంబంలో విషాదం నిండింది.
ఈ భూమిపై తల్లిప్రేమకు సాటివచ్చేది మరొకటి లేదు. ఎందుకంటే.. తల్లి ప్రేమ అనంతమైనది. నవమాసాలు మోసి బిడ్డను పురిటినొప్పులు భరిస్తూ జన్మనిస్తుంది. బిడ్డలకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే.. వారి ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డు వేస్తుంది. తాజాగా ఓ తల్లి.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుమారుడిని కాపాడే ప్రయత్నం చేసింది. తల్లిపై అలిగి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు పట్టాలెక్కాడు కుమారుడు.. కన్నబిడ్డను ఎలాగైనా కాపాడాలని బిడ్డ వెనుక పరుగు తీసిందా ఆ తల్లి.
ప్రేమ.. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు. ప్రేమిస్తున్నాని చెప్పి వెంటబడటం, ప్రేమించమని ప్రాథేయపడటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. అమ్మాయి ప్రేమించడం లేదని గట్టిగా చెప్పినా, ఇంట్లో వాళ్లతో చెప్పి వార్నింగ్ ఇప్పించినా మృగాళ్లగా మారిపోతున్నారు. ప్రేమించలేదని అమ్మాయిలపై దాడులు చేయడం ప్యాషన్ గా మారిపోయింది. మరో ప్రేమోన్మాది బుసలు కొట్టాడు. ఎంత చెప్పినా ప్రేమించలేదని అమ్మాయిపై కక్ష పెంచుకున్నాడు. అర్ధరాత్రి ఇంటికెళ్లి ఆమె గొంతు కోశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం […]
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెంలో ఉన్న ఫుడ్స్, ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని ‘3ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ గా పిలుస్తుంటారు. సాల్వెంట్ ఆయిల్ ప్లాంట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 10 మందికి పైగా కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఆధునీకరణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి చేరుకున్న అగ్నీమాపక సిబ్బంది నలుగురు […]
కుటుంబ పెద్దగా తండ్రి బరువు, బాధ్యతలు పేరు పెట్టలేనివి. కుటుంబ పెద్దగా ఉంటాడు కాబట్టే ఆయన్ని ఇంటి యజమాని అంటారు. కుటుంబంలోని వారందరూ తండ్రిపై ఎంతో గౌరవ,భక్తులు చూపిస్తూ ఉంటారు. ఆయన తన బాధ్యతలను మరవకుండా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అలాంటి ఓ తండ్రికి కుమారుడు దారుణమైన అవమానం చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత అమానవీయ పనికి తెరతీశాడు. తండ్రి సమాధిని తవ్వి పుర్రెను బయటకు తీశాడు. ఆ పుర్రెతో ఫొటోలు దిగి స్నేహితులకు పంపాడు. […]
ప్రేమ పేరుతో దగ్గరవ్వడం.. నువ్వే నా ప్రపంచమంటూ మాయమాటలు చెప్పడం.. సినిమాలకు, షికార్లకు తిప్పడం.. మోసం చేయడం ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరిగేవే. కాకుంటే.. ఈ కథలో యువకుడు ఒకడుగు ముందకేసి పెళ్లిచేసుకున్నాక మోసం చేయాలని చూశాడు. ప్రేమపేరుతో దగ్గరైన యువకుడు, ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకొని.. ఐదు నెలలు కాపురం చేసి.. అనంతరం ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి […]