ఇటీవల ఎక్కువ మంది కాలక్షేపం చేస్తుంది ఫోనుతోనే. ఫోన్లలో ఉండే సోషల్ మీడియా యాప్స్లో తలదూర్చితే చాలు పక్కన పెద్ద పిడుగు పడినా పట్టించుకోరు. అంతగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయన్సర్లు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు చాలా క్రేజ్ వచ్చింది
జైల్లో చదువుకుని విడుదలయ్యాక మంచి పొజిషన్ లో స్థిరపడ్డవారిని చూసుకుంటారు. కానీ జైల్లో ఉంటూ ప్రేమించుకున్న ఖైదీలను చూశారా? పెరోల్ పై వచ్చి పెళ్లి కూడా చేసుకున్నారు.
లాటరీలో ఓ కార్మికుడు రూ. కోటి నగదు గెలుచుకున్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తనకు రక్షణ కావాలని కోరాడు. కార్మికుడికి ప్రాణ హాని ఉందేమోనని పోలీసులు భావించారు. ఇంతలో..
పెళ్లితో ముడిపడిన బంధం.. వివాహేతర సంబంధం కారణంగా బీటలు వారుతోంది. గతంలో భర్త, పలువురు స్త్రీలతో వెళ్లినా.. తమ కర్మ ఇంతేనని లేదా సమాజపు కట్టుబాట్ల లోబడి భర్తలను తిరిగి స్వీకరించేవారు భార్యలు.
ఒడిషా రైలు ప్రమాద ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపాలతో ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఇండియన్ రైల్వేపై విమర్షలు వెల్లతువెత్తుతున్నాయి.
మాజీ సీఎం కూతురు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె లింగమార్పిడి చేసుకోవాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి తాజాగా ఆమె ఓ ప్రకటన కూడా చేసినట్లు తెలుస్తుంది.