వరకట్నమనేది సామాజిక దురాచారం అంటూనే చాలా మంది కట్నం లేనిదే పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. కొంతమంది పెళ్లైన కొంతకాలానికి అదనపు కట్నం తీసుకురావాలంటూ హింసించి హత్యలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.
ఈ నెల 8న ఎంగేజ్ మెంట్. అందుకు ఇరువురి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇక అంతా సంభరపడేలోపే ఆ యువకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
ఏప్రిల్ మొదటి వారం నుంచి తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఎంతో కష్టపడి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని ప్రతి విద్యార్థి కోరుకుంటారు. కానీ ఈ మద్య కొంతమంది డబ్బు కోసం పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తెలంగాణలో తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం పెను సంచలనాలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపగా.. టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయంలో తెలుగు, హిందీ పరీక్షా పేపర్లు లీక్ కావడం కలకలం సృష్టించింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారం మర్చిపోక ముందే మరుసటి రోజు అనగా హిందీ పరీక్ష నాడు కూడా ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిపై వరంగల్ పోలీస్ కమీషనర్ స్పందించారు.
హీరోలకు, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయడం చూసి ఉంటారు. కానీ పోలీసులకు పాలాభిషేకం చేయడం అనేది చాలా అరుదు. కానీ రైతు దంపతులు ఒక పోలీస్ అధికారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవల ప్రైవేల్ కాలేజీల ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ నార్సింగ్ లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరుగుతూనే ఉన్నాయి.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే ఈయన పై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకొని ఈ గొడవకు పులిస్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. తాము చేయని నేరాలకు పోలీసులు అన్యాయంగా స్టేషన్ లో వేశారని ఆవేదన చెందుతూ బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.