సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వైసీపీలో చేరతారా? సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నిజాయితీగా, నిస్వార్థంగా పని చేసిన లక్ష్మీ నారాయణ.. ప్రజా సేవ చేయాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ప్రజలు ఆయనలోని ప్రజా నాయకుడిని గుర్తించలేకపోయారు. అయితే మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరతారని, టీడీపీలో చేరతారని రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు వైసీపీలో చేరతారా? అనే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు.
కాలేజీల్లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం జరిగినప్పుడు.. ప్రముఖ వ్యక్తులు ముఖ్య అతిథిగా హాజరవ్వడం అనేది మామూలే. వాళ్ళు వచ్చినప్పుడు విద్యార్థులతో ప్రసంగం ఇప్పిస్తారు. అయితే ఆ ప్రసంగంలో అమ్మాయి గానీ, అబ్బాయి గానీ మాట్లాడుతుంటే మధ్యలో కొంతమంది పోకిరీలు వెకిలి చేష్టలు వేస్తుంటారు. లెక్చరర్స్ మాట్లాడుతుంటే మధ్యలో అరుస్తుంటారు. ఈ జబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ కొంతమంది విద్యార్థులు దీన్ని అనుకరిస్తున్నారు. అక్కడున్నది సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మరోపక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ […]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎంత వేడెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికార- ప్రతిపక్ష పార్టీలు విమర్శలు- ప్రతి విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా వాతావరణం మాత్రం నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి అనేలా ఉంది. వైసీపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు తెర లేపిన విషయం తెలిసిందే. రోడ్లపై సభలు, ప్రసంగాలు, రోడ్ షోలు నిర్వహించేందుకు వీలు లేదంటూ జీవో నంబర్ 1ని తీసుకొచ్చారు. […]
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటికే ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ప్రతి పక్షాలు ముందస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొలిటికల్ మ్యాప్ ఎలా ఉండబోతుంది.. ఏ పార్టీ పొత్తుల వైపు మొగ్గు చూపుతుంది.. ఒకవేళ పొత్తులు ఏర్పాటు చేసుకున్న పార్టీలు అధిక్యం సాధిస్తే.. అధికారం చేపట్టే విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానిపై సీబీఐ మాజీ జేడీ […]
ఈ సమాజంలో ఆడ, మగ మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్ అని మూడో వర్గం కూడా ఉంది. వారు ఉన్నారని అందరికీ తెలుసు. వారిని రోజూ రోడ్డు మీదో, రైలులోనో, సిగ్నల్స్ దగ్గరో చూస్తూనే ఉంటాం. వారు కూడా అందరితోపాటు ఈ సమాజంలోనే బతుకుతున్నారు. కానీ అందరిలా బతుకుతున్నారా? అందరిలా బతికే అవకాశం వారికి దొరుకుతోందా? అనేదే ప్రధాన ప్రశ్న. ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో అధిక శాతం వ్యక్తులు చేసే వృత్తి భిక్షాటన, పడుపు వృత్తి అని […]
ఒక సామాజిక బాధ్యతతో సుమన్ టీవీ- మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణగారు ఓ యజ్ఞంలా ప్రారంభించిన కార్యక్రమమే ఖడ్గం. ఈ కార్యక్రమం ద్వారా కొందరు యోధులను, వారు ఈ సమాజానికి ఎంత ఆదర్శంగా నిలుస్తున్నారు, వారిని చూసి అందరూ ఎంత స్ఫూర్తిని పొందవచ్చు అనే విషయాన్ని తెలిజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె 8 నెలల గర్భవతి.. ఇంట్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది. 14 టైర్ల పెద్ద ట్రక్కు ఇంట్లోకి దూసుకొచ్చింది. ఆ ప్రమాదంతో జీవితం తల్లకిందులైంది. […]