ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఊహించని విధంగా టీడీపీకి మెజారిటీ స్థానాలు లభించాయి. ఐతే ఈ పరిస్థితికి కారణం వాలంటీర్లేనా? వాలంటీర్లే వైసీపీ కొంప ముంచారా?
ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే వెంటనే సానుకూలంగా స్పందించి.. సమస్యను పరిష్కరిస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాజాగా వాలంటీర్లు తీసుకువచ్చిన ఓ సమస్యపై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్. ఆ వివరాలు..
ఏపీలో వైసీపీ పాలనలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సామాన్యులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాలంటీర్లు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పటు చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. ఈ అవార్డులను ఆయన మూడు కేటగిరల్లో ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలపై సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో తాను పాదయాత్ర చేస్తున్న […]
ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజల సమస్యలను పరిష్కరించే స్థలం.. నిత్యం ఎవరో ఒకరు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుపోతూ ఉంటారు. అలాంటి వారికి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లు వ్యవస్థను తీసుకు వచ్చారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి ప్రభుత్వ వ్యవస్థలు నియమ నిబంధనలతో.. ఎప్పుడు ప్రజలకు సేవచేసే విధంగా ఉండాలి. ప్రజలకు, ప్రభుత్వానికి […]
రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు. శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరనే అపోహలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో రక్తదాతలు ముందుకొస్తున్నారు. అయితే వారందరినీ కలిపే ఓ వారధిగా, వారికో ప్లాట్ ఫాం కల్పించాలని ఆలోచించింది ఓ అమ్మాయి. రియాగుప్తా చెన్నై చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో మూడో ఏడాది చదువుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్మీడియా ద్వారా తెలిసినవాళ్లకు కొందరికి బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాన్ని అందేలా సాయం చేసేది. […]