భర్త అడుగు జాడల్లో నడిచి, అతడి తిన్న తర్వాత తిని, అతడి సేవలో మునిగి తేలిపోతుంది భార్య. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయణేషు రంభ అనే పదాలకు నిలువుటద్దం భార్య.
హైదరాబాద్ లో స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. స్థలం కొనలేకపోతున్నామని బాధపడకండి. హైదరాబాద్ లో కొనడం కంటే ఏపీలో డెవలప్ కానున్న ఏరియాలో కొనడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ధరలు చాలా తక్కువ పలుకుతున్నాయి. అయితే ఏడాదిలో 25 శాతం వృద్ధి రేటు ఉంటుందని చెబుతున్నారు. ఇది హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఫ్లాట్ ధరలు పెరుగుతున్న వృద్ధి రేటు కంటే ఎక్కువ.
డుపున పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది తల్లి. తల్లికి కొడుకు ముద్దు అయినా.. అందంగా ముస్తాబు చేసి మురిసిపోయేది మాత్రం కూతురు విషయంలోనే. బయటకు వెళితే.. మగ పురుగుల కామ చూపుల నుండి తప్పిస్తూనే.. వారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలే పాఠాలు చెబుతుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మ..
ఏ తల్లి అయినా తన కూతురుని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డకు చిన్న గాయమైన అస్సలు తట్టుకోదు. ఇక కూతురుకి పెళ్లి వయసు రాగానే మంచి యువకుడితో పెళ్లి చేయాలని అనుకుంటుంది. కానీ, ఓ తల్లి మాత్రం.. వ్యభిచారం చేయాలంటూ కూతురుని వేధింపులకు గురి చేసింది.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అదికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ హాట్ కామెంట్స్ చేస్తుంటే. వాటిని తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అధికార వైసీపీ పేదలకు సెంటు స్థలాన్ని ఇవ్వాలన్న వైసీపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది టీడీపీ. సమాధి కట్టుకోవడానికి తప్ప ఆ స్థలం ఎందుకు పనికిరాదంటూ..
దొంగలు బాగా తెలివి మీరిపోయారు. వింత దొంగతనాలకు పాల్పడుతూ.. ఎప్పటికో పోలీసులకు దొరుకుతున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు చందంగా అప్పుడుకు గానీ వాళ్లకు నిజాలు తెలియడం లేదు. చివరకు పోలీసులు కూడా అవాక్కు అవుతున్నారు. తాజాగా అటువంటి ఓ దొంగతనం ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది.
జీవితం అంటే కష్టసుఖాలతో సాగే ఓ ప్రయాణం. అయితే ఎంతో మంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పని ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది.
పెళ్లి అనేది ప్రతి కుటుంబంలో మరపురాని వేడుక. అలాంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్రతి కుటుంబ సభ్యులు కోరుకుంటారు. అయితే ఓ పెళ్లి వేడుకలోని విందు.. 400 మందిని ఆస్పత్రి పాలు చేసింది.
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ-బి సమీపంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగు ఏనుగు ప్రమాదానికి గురై చనిపోయాయి. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని...
విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. బంధువే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అతడు విజయవాడ దుర్గమ్మకు తలనీలాలు సమర్పించాడు.