ఓటీటీ ఆడియెన్స్ను అలరించడానికి మరో మూవీ అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘విమానం’. సముద్రఖని, అనసూయ భరద్వాజ్ లాంటి స్టార్ నటులు యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలోనే చూసేయొచ్చు.
విజయ్ దేవరకొండతో వివాదంపై అనసూయ తొలిసారిగా స్పందించారు. తనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడానికి కారణం ఎవరో ఆమె వెల్లడించారు. ఆ వ్యక్తే ట్రోలర్స్ కి డబ్బులు ఇచ్చి మరీ తిట్టిస్తున్నాడని ఆమె అన్నారు.
అనసూయ భరధ్వాజ్.. న్యూస్ ప్రజెంటర్ గా ఆమె కెరీర్ మొదలైంది . ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ సంస్థలో ప్రసారమౌతున్న జబర్థస్త్ షోకి యాంకర్గా అడుగుపెట్టింది. అనతి కాలంలోనే స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. వెండితెరపై కూడా అడుగుపెట్టింది.
అనసూయ మరోసారి బిగ్ స్క్రీన్ పై హాట్ నెస్ తో రెచ్చిపోయేందుకు రెడీ అయిపోయింది. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ ఏంటి విషయం?