ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. ఎక్కువగా వ్యాయామం, డ్యాన్సులు, తీవ్ర ఒత్తిడికి గురై హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు
అప్సర ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 19 ఏళ్ల యువతిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ఓ నీటి కుంటలో పడేసి పరారయ్యారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇటీవల కొంతకాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పేపర్ లీకేజ్ కలకలం చోటుచేసుకుంది. టీఎప్సీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం గత కొంతకాలం రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనాలే సృష్టించింది. ఈ ఘటన విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఇదే సమయంలో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థకు చేరుతున్న భవనాలు, సరైన వనరులు లేకపోవడంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ల వైపు చూసేలా చేస్తున్నాయి. అయితే వాటి ఫీజులను తట్టుకోలేని తల్లిదండ్రులు.. ప్రభుత్వ బడులకే పిల్లలను పంపిస్తున్నారు. ఇవి విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ పాఠశాలలో విషాదం నెలకొంది.
TSPSC పేపర్ లీక్ వ్యవహారం ముగిసిపోకముందే తాజాగా తెలంగాణలో టెన్త్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ పేపర్ లీక్ వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరో కాదు.
లీకు రాయుళ్లు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే చాలు.. లీకు రాయుళ్లు రెచ్చిపోతారు. పేపరును ముందుగానే లీక్ చేసి.. పరీక్షల కోసం 24 గంటలూ కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
కొంత వరకు చదువుకున్న ఈ యువతి.. కొన్ని రోజుల నుంచి స్థానికంగా ఉండే ఓ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తుండేది. ఎప్పటిలాగే గురువారం కూడా వెళ్లిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు.
ఈ మద్య పలు స్కూల్స్, కాలేజీల్లో టీచర్లు ర్యాంకులు రావాలని విద్యార్థులను కఠినంగా శిక్షిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే పనిష్ మెంట్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి.. కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు కూడ కోల్పోతున్నారు.. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
మనిషి జీవితం అంటేనే సుఖదుఃఖాలు కలగలసిన సాగర సంగమం. అయితే ఈ రెండు రేయింబవళ్లలాగా మన జీవితాల్లోకి వచ్చి వెళ్తుంటాయి. అయితే కొందరి జీవితం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జీవితాంతం కష్టాల కడలి ఈదుతూనే ఉంటారు. నా అనే వాళ్లు ఎవరు పలకరించకున్న.. కష్టాలు మాత్రం నిత్యం పలకరిస్తుంటాయి. అలాంటి వారి జీవిత కథలు విన్నప్పుడు మనస్సున్న హృదయాలు కరిగిపోతాయి. తాజాగా ఓ ఇద్దరి అన్నాదమ్ములు కథ వింటే […]