విజయ్ మాల్యా.. పేరు వినగానే.. వేల కోట్లు బ్యాంక్లకు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అప్పులు కట్టలేక విదేశాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మాల్యా విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఆ వివరాలు..
దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు భారతదేశంలో ఎన్నో వ్యాపారాలతో తనదైన మార్క్ చాటుకున్న మాల్యా ఒక్కసారే దివాల తీయడంతో బ్యాంకులకు టోకరా వేసి విదేశాలకు పారిపోయాడు.
భారత్ లో బ్యాంకు రుణ ఎగవేతదారులు మొదటి పేరు వినిపించేది విజయ్ మాల్యా. కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకొని తన తిరిగి చెల్లించకుండా దాదాపు రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయారు. తాజాగా విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష విధిస్తూ.. ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతేకాదు ఈ శిక్షతో పాటు […]
ఈ సీజన్లో కొత్త కెప్టెన్తో బరిలోకి దిగినా ఆర్సీబీ జట్టు తలరాత మాత్రం మారలేదు. ముఖ్యంగా వారి బ్యాడ్ లక్ మాత్రం వారిని వెంటాడుతూనే ఉంది. ఆర్సీబీ 205 పరుగుల భారీ స్కోర్ సాధించి కూడా తమ తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, భీకరమైన ఫ్యాన్ బేస్, టీమ్ అంతా స్టార్ ఆటగాళ్లు, కోరింది సమకూర్చే యాజమాన్యం.. ఇన్ని ఉన్నా బెంగుళూరు జట్టుకి మాత్రం ఐపీఎల్ కప్ కొట్టాలన్న కల.. కలలానే […]
భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారస్థుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి లండన్లోని రిజెంట్ పార్క్లో తన సొంత ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మాల్యా నివాసముంటున్న ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు స్విస్ బ్యాంక్ అయిన “యూబీఎస్” కు న్యాయస్థానం మార్గం సుగమం చేసింది. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా.. మాల్యాతోపాటు ఆయన కుటుంబసభ్యులను ఇంటినుంచి […]
తప్పు చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ప్రభుత్వాల చేతికి చిక్కక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వ రంగ బ్యాంక్ లను నిండా ముంచి విదేశాలకి పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లకి ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ మైండ్ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. వారి, వారి కేసుల విచారణలో ఇప్పటి వరకు జప్తు చేసిన వేల కోట్ల రూపాయల ఆస్తులను వారు మోసం చేసిన […]