ప్పుడు ప్రపంచమంతా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మీదనే ఆసక్తి కనబరుస్తోంది. ఈరోజు సాయంత్రమే చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ కాబోతుంది. ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప యావత్ భారతదేశం మొత్తం ఈ మిషన్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నారు. మతాలకు అతీతంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో లేదా తమ కోరికలు తీర్చాలంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు అబ్బాయిలు. ఇంట్లో చెబితే గొడవలు అయిపోతాయని మనస్సులోనే బాధను అనుభవిస్తుంటారు. దీంతో అబ్బాయి ఆగడాలకు అంతుపొంతు ఉండదు.
నేపాల్లో హోటల్, ముగ్గురు భార్యలను మెయిన్ టైన్ చేస్తున్నాడు. భారత్లో ఇద్దరు. నేపాల్లో ఓ భార్య ఉంది. ఇండియాలో లెక్కలేనన్నీ ఆస్తులు కూడా ఉన్నాయి. పిల్లలను పేరున్న బడిలో చదివిస్తున్నాడు. అతడో పెద్ద బిజినెస్ మాగ్నేట్ అనుకుంటే పొరపాటు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు అనేకం తెరమీదకు వచ్చాయి. వాటిలో తొలుత బయటకు వచ్చిన లవ్ స్టోరీ సీమా హైదర్-సచిన్. పాకిస్తాన్ మహిళ అయిన సీమా హైదర్కు పబ్జీ ద్వారా పరిచయమయ్యాడు ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్.
నడి రోడ్లు రక్తపు టేరులై పారుతున్నాయి. రోడ్లపై జరిగే యాక్సిడెంట్ల వల్ల అనుకుంటే పొరపాటు.. హత్యలు, దాడుల వల్ల. జనాలు చూస్తున్నారన్న భయం ఏమాత్రం లేదు. నడి రోడ్డుపై హత్యలకు ఒడిగడుతున్నారు.
భారత దేశంలో అయోద్య మందిరాన్ని ఎంతో అద్భుతంగా నాగార శైలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ తెలిపారు.
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు వ్యక్తులను టార్గెట్ చేసి అవమానిస్తే అరెస్టులు తప్పవు. వాట్సాప్ గ్రూపులోనే కదా సీఎం, పీఎంలని తిడుతూ పోస్టులు పెడితే ఏమవుతుంది అనుకుంటే పొరపాటే. నచ్చని వాళ్ళు ఫిర్యాదు చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ మధ్య వరుస రైలు ప్రమాదాలతో రైల్వేశాఖ అప్రమత్తం అవుతోంది. ట్రైన్ యాక్సిడెంట్లో వందలాది ప్రయాణికుల ప్రాణాలకు హాని కలగకుండా కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ నుంచి లఖ్నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది.
సోషల్ మీడియా ప్రేమలు హద్దులు దాటి.. సరిహద్దులు దాటిపోయాయి. ఇటీవల కాలంలో ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్లో మొదలైన ప్రేమ కథలు అవరోధాలను చేధించుకుని.. సుఖాంతమయ్యాయి. ఖండాంతరాలు ఆవల ఉన్న ప్రియుడి కోసం మహిళలే రావడం గమనార్హం.